latest news
ఆగస్టులో ఫతేనగర్ ఎస్టీపీని ప్రారంభిస్తం: వాటర్బోర్డు ఎండీ దానకిశోర్
సికింద్రాబాద్, వెలుగు: ఫతేనగర్లో నిర్మిస్తున్న ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) పనులు 80 శాతం పూర్తయ్యాయని వాటర్బోర్డు ఎండీ దానకిశోర్ తెలిపారు.
Read Moreమెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవా
Read Moreతెలంగాణకు విముక్తి కల్పిద్దాం
గద్వాల, వెలుగు: కల్వకుంట ఫ్యామిలీ చేతుల్లో బందీగా మారిన తెలంగాణను విముక్తి చేద్దామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం గ్ర
Read Moreపార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా
హుస్నాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమం చూస్తుంటే ప్రధాని మోడీ పట్టాభిషేకం చేసుకున్నట్లుగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెం
Read Moreరిజిస్ట్రార్ నేను..కాదు నేనే! టీయూలో ప్రొఫెసర్ల మధ్య వాగ్వాదం
డిచ్ పల్లి, వెలుగు: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ నేనంటే నేను అని ఇద్దరు ప్రొఫెసర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెల
Read Moreవెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్మెడల్
నవాబుపేట, వెలుగు: మండలంలోని కారుకొండ గ్రామానికి చెందిన మల్లేపల్లి ఆనంద్కుమార్ నేషనల్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించాడు.&nb
Read Moreరాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం..మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆద
Read Moreసివిల్స్ విజేతకు కలెక్టర్ అభినందన
నిజామాబాద్, వెలుగు: ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్ కుమార్ ను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హ
Read Moreఅందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలె
మహబూబాబాద్, వెలుగు : అనేక పోరాటాలు, ఎంతోమంది ప్రజల త్యాగాల మూలంగానే తెలంగాణ ఏర్పడిందని, కానీ..పాలకుల మార్పు మాత్రమే జరిగిందని..పాలన స్వభావంలో సంపూర్ణ
Read Moreగురుకుల పీఈటీ నియామకాలను చేపట్టాలి
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బషీర్బాగ్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి 2017 గురుకుల పీఈటీ నియామకాలను వె
Read Moreరూ.2 వేల నోటు ఇస్తే.. 1500 పెట్రోల్ కొట్టించాల్సిందే!
రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ వాటిని బ్యాంక్లో ఎక్స్ చేంజ్, డిపాజిట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. &nb
Read Moreపర్మినెంట్ చేయాలి...వర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
మహబూబ్నగర్, వెలుగు : వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 2008-–09 నుంచి డ్యూటీలు చేస్తున్నా, తమ
Read Moreసమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ముందుంటుంది.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
ధర్పల్లి, వెలుగు: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుదని టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప
Read More













