latest news
బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిరసన
మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన
Read Moreఉద్యోగం మానేసి ఫుల్ టైం డాటర్ గా మారిన యువతి.. నెలకు రూ.47వేలు జీతం
తల్లిదండ్రుల ఆలనాపాలనా కోసం ఓ కూతురు ఉద్యోగం మానేసింది. తమకు ఫుల్ టైం డాటర్ గా మారిపోయిన ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు జీతం కూడా చెల్లిస్తున్నారు. అత
Read Moreదశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి ద
Read Moreనీతి ఆయోగ్ మీటింగ్ కు సీఎం వెళ్లకపోవడం దారుణం..ఇన్ చార్జి రావుల రాంనాథ్..
కడెం,వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేస్తే దానికి వెళ్లకుండా డ
Read Moreజూన్ 3 నుంచి టీజేఎంయూ ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజేఎంయూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది. వచ్చే నెల 3న అన్ని డిపోల ముం
Read Moreవచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు
Read Moreవన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జన్నారం ఎఫ్డీవో మాధవరావు తెలిపారు. ఆదివారం కవ్వాల్
Read Moreమోండా మార్కెట్ బంగారం చోరీ కేసులో పురోగతి
దోపిడీకి పాల్పడిందిథానే గ్యాంగ్! ముంబైకి చేరుకున్నపోలీసు బృందాలు సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ మొండా మార్కెట్ పాన్
Read Moreమంత్రి, కలెక్టర్ ముందే మహిళా ప్రజాప్రతినిధికి అవమానమా..
కలెక్టరేట్లో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం &zwn
Read Moreఅర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి
అస్సాంలో మే 29న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహటిలోని జలుక్బరీ వద్ద డివైడర్ ను ఓ కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థు
Read Moreడివిజన్ స్థాయి పాలనకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: జూన్ 2 నుంచి డివిజన్ స్థాయి పాలన ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరి
Read Moreప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
గుజరాత్ లోని ఖేడా జిల్లా గోబ్లెజ్ గ్రామంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలా
Read Moreసీతమ్మసాగర్ బ్యారేజీ పనులకు తాత్కాలిక బ్రేక్
పనులకు తాత్కాలిక బ్రేక్ నేడు హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష చుట్టుముడుతున్న వివాదాలు
Read More













