latest news
ఆసక్తికరంగా జగన్ ఢిల్లీ టూర్... సర్వత్రా ఉత్కంఠ ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ( మే 26) ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై స
Read Moreడ్యాంలో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీరు ఖాళీ చేయించాడు
ఛత్తీస్ గడ్లో ఓ ప్రభుత్వాధికారి చెత్త పని చేశాడు. స్మార్ట్ ఫోన్ కోసం నీటితో నిండి ఉన్న రిజర్వాయర్ ను ఖాళీ చేయించాడు. సెల్ఫీ తీసుకుంటుండగా
Read Moreవెంకన్న కొండ కిటకిట.. దర్శనానికి 24 గంటలు
తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమలలో క
Read Moreరన్నింగ్ విమానంలో తెరుచుకున్న డోర్... ఎలా జరిగిందంటే..
దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన విమాన డోర్ను రన్నింగ్ లో ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ
Read Moreబొప్పాయిని తిన్నతర్వాత వీటిని తింటే.. ఆస్పత్రి పాలవడం ఖాయం
బొప్పాయిలో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలోని పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది, అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. దాంతో పాటు కడుపుని చల్లబరచడంతో పాటు
Read Moreకార్యకర్తపైకి కారు ఎక్కించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ..కనీసం పట్టించుకోలేదు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుండగా.. దేవరక
Read Moreఅమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..కేసీఆర్పై కుటుంబ సభ్యుల ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించడం లేదంటూ హైదరాబాద్ గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అమర
Read Moreజూన్ 22 నుంచి బోనాలు... జాతరకు రూ. 15 కోట్లు
హైదరాబాద్లో ఆషాడ బోనాల తేదీలు ఖరారయ్యాయి. 2023జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ
Read Moreబాబులూ విన్నారా : మందు ఎక్కువగా తాగితే నరాల వీక్ నెస్..
చిన్న వయస్సులో ఎక్కువగా మద్యపానం చేయడం కండరాలు బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త పరిశోధన సూచిస్తుంది. UK-ఆధారిత యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అధ్య
Read Moreకొడుకును చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తండ్రి
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెం
Read More2024లోనూ ప్రధానిగా మోడీనే రావాలి : మధురై అధీనం ప్రధాన అర్చకుడు
మే 28న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్బంగా సెంగోల్ ను మధురై అధీనం 293వ ప్రధాన అర్చకుడు శ్రీ హరిహర దేశిక స్వామిగల్ అందజేయనున్నాపు. ఈ సందర్భంగా
Read Moreహ్యాట్సాప్ పిల్లలు : నాలాలోని కుక్కను సాహసంతో కాపాడిన చిన్నారులు..
కుక్కల దాడిలో చిన్నారులు చనిపోతున్నారు.. వీధి కుక్కలు చంపేస్తున్నాయి అంటూ రోజూ వార్తలు వింటూనే ఉన్నాం.. అందుకు భిన్నంగా ఉంది ఈ చిత్రం.. ప్రాణాలకు తెగి
Read Moreపుష్కరిణిలో అభిషేకం జరుగుతుండగా.. ఈత కొట్టిన ఆలయ ఈవో
నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అభిషేకం జరుగుతుండగా.. ఆలయల ఈవో వేణు దర్జాగా అందులో స్విమ్మింగ్
Read More












