leaders
వరద సాయం సగం బుక్కేసిన్రు
‘‘ప్రతిపక్షాలది బురద రాజకీయం”మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ ఇది. అధికార మదంతో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు.
Read Moreబీజేపీని ఈజీగా తీస్కోవద్దు.. పార్టీ నేతలతో కేసీఆర్
దుబ్బాకలో బీజేపీ గెలుపును తక్కువగా చూడొద్దు జీహెచ్ఎంసీలో 100 సీట్లు గెలవాలి వరద సాయానికి మరో రూ. 100 కోట్లు ఇస్తామని వెల్లడి! 9 గంటలపాటు సుదీర్ఘ భేట
Read Moreదుబ్బాక నుండి నేరుగా తిరుమలకు వెళ్లిన రఘునందన్ రావు
శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తిరుపతి: మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శ్రీవార
Read Moreమరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
న్యూఢిల్లీ: మరో మహమ్మారి కోసం సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాధినేతలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్
Read Moreఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత షేక్ మస్తాన్ వలి కుమారుడు మృతి యాదాద్రి భువనగిరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో కుమారుడుని పోగొట్టుకున్న ఏపీసీసీ వర్కింగ్ ప్ర
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దు.. సిటీలో పోస్టర్ కలకలం
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలని సిటీలో పోస్టర్లు వెలుస్తున్నాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని, ప్రపంచవ్యాప్తంగా రెండో
Read Moreప్రాణహిత భూములు కబ్జా చేసి పంటలు వేసిన లీడర్లు..భూములిచ్చిన రైతులేమో కూలి పనికి
భూములిచ్చిన రైతులేమో కూలి పనికి చోద్యం చూస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రాణహిత ప్రాజెక్టు కింద భూముల్ని కోల్పోయిన వందలాది రైతులు కూలీలుగా మ
Read Moreనారాయణఖేడ్ ఉప ఎన్నికల హామీలేమయ్యాయి..?
దౌల్తాబాద్ ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దుబ్బాక: నారాయణఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేమయ్యాయి..?.. ఇంత వరకు అతీగతీ లేదని బీజేపీ నేత,
Read Moreఉస్మానియాలో శ్రీనివాస్ ను పరామర్శించిన బండి సంజయ్
హైదరాబాద్: బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేసిన శ్రీనివాస్ ను ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
Read Moreమేం బూతు పురాణం మొదలు పెడితే ఎవర్నీవదలం
ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలంటూ బీజేపీ నేతలకు వార్నింగ్ దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ.. సొ
Read Moreపేర్లేమో పేదలవి.. బిల్డింగ్లేమో లీడర్లవి
అన్యాక్రాంతమైన రూ.2 కోట్ల ప్రభుత్వ భూమి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఇండ్ల స్థలాలకు లావణి పట్టాలిచ్చిన తహసీల్దార్ ప్రభుత
Read Moreటీఆర్ఎస్ ర్యాలీకొస్తే రూ.500
డబ్బులు పంచుతూ.. కెమెరాకు చిక్కిన నేతలు సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేత డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తొగుటలో మంగళవారం ట
Read Moreఓడిపోతున్నామని సర్వేల్లో వచ్చినందుకే అరాచకాలు
ఓడితే.. ప్రభుత్వం కూలిపోతుందని భయం -డీకే అరుణ కరీంనగర్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామని సర్వేల్లో వచ్చినందుకే టీఆర్ఎస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల
Read More












