Maharashtra

చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ముంబైలో దారుణం జరిగింది.  పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఇదే  షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్

Read More

ఓటు వేయడానికి వచ్చి.. ఈవీఎంకు హారతి ఇచ్చింది.. కేసు నమోదు చేసిన్రు

మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమె పోలింగ్ బూత్&zw

Read More

థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు

లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో  పోలింగ్ జరుగుతోంది.

Read More

మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..

లోక్ సభ మూడవ విడత పోలింగ్‌ మే 7న జరగనుంది.  ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం

Read More

ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ కుటుంబ సభ్యులకు.. బారామతి కంచుకోట

బారామతిలో పవార్  సుప్రియా సూలె వర్సెస్ సునేత్రా పవార్ పుణె: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రముఖ సీట్లలో బారామతి సీటు కూడా ఒకటి. మహ

Read More

కుప్పకూలిన శివసేన యూబీటీ నేత హెలికాప్టర్.. తప్పిన ప్రమాదం

మహారాష్ట్ర: శివసేన యూబీటీ లీడర్ సుష్మా అంధారే హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలిపోయింది. రాయ్ ఘడ్ లో ఆమెను పికప్ చేసుకునేందుకు వచ్చిన హెలీకాప్టర్ హెల

Read More

శివసేనX శివసేన..ముంబైలోని 3 లోక్ సభ స్థానాల్లో హోరాహోరీ

ఆసక్తిగా మారిన మరాఠా రాజకీయ పోరు ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో మరాఠా రాజకీయం ఆసక్తికరంగా మారింది. సిటీ పరిధిలోని ఆరు లోక్​సభ స్థానాల్లో

Read More

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత

Read More

బీహార్‌‌, మహారాష్ట్రలో యాక్సిడెంట్స్..10 మంది దుర్మరణం

34 మందికి గాయాలు భాగల్‌‌పూర్/ నాసిక్ : బీహార్, మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ యాక్సిడెంట్లలో పది మంది మృతిచెంద

Read More

మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్

నిప్పులు చెరిగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలిత్తిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాలైన జంతువులు, పక్షులు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయ

Read More

వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు

దేశవ్యాప్తంగా హీట్ వేవ్ కొనసాగుతుంది. ఏప్రిల్ 30 వరకు దక్షిణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇటీవలె భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ప

Read More

దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్

సైబర్ మోసగాళ్ల వలలో పడి ముంబైలోని ఓ రిటైర్డ్ ఎంఎన్‌సి డైరెక్టర్‌  ఏకంగా రూ.25 కోట్లు పోగొట్టుకుంది. ఇటీవలి కాలంలో నగరంలో ఓ వ్యక్తిని లక

Read More

సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ

ముంబై :  కేంద్ర మంత్రి, బీజేపీ నాగపూర్ అభ్యర్థి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మహారాష్ట్రలోని యవత్మాల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో

Read More