Maharashtra

Good News : జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన వెంటనే వైన్ షాపులు ఓపెన్ చేసుకోండి

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన  వెంటనే  ముంబైలో మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది   బాంబే హైకోర్టు . జూన్ 4 న రి

Read More

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి, 48మందికి గాయాలు

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మే 23వ తేదీ గురువారం థానే జిల్లాలోని  డోంబివ్లిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది

Read More

మహారాష్ట్రలో బీజేపీ ఎదురీత!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సమస్యాత్మక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది.  2019లో మహారాష్ట్రలోని 48 మంది ఎంపీ స్థానాల్లో 41 బీజేపీ

Read More

పూణే పోర్షె కారు ప్రమాద కేసు: పోలీసు కస్టడీకి యువకుడి తండ్రి

పూణే పోర్షె కారు ప్రమాద కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే యువకుడి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను తదుప

Read More

గాలివానలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

పూణెలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈదురు గాలులు, భారీ వర్షాలు యమపాషంగా మారాయి. వీటి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణె జిల

Read More

6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా తిరిగి ఎన్నికైన 6 నెలల్లోపు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK) భారతదేశంలో భాగమవుతుందని బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ

Read More

పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు

మహారాష్ట్ర: ముంబయిలోని ఘాట్‌కోపర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ పెద్ద హోర్డింగ్, పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంప్ ప

Read More

నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏప

Read More

4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..

అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్.. దాదాపు 4వేల 500 అడుగుల ఎత్తు..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(EVM) , కంట్రోల్ యూనిట్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయ

Read More

చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి

ముంబైలో దారుణం జరిగింది.  పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఇదే  షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్

Read More

ఓటు వేయడానికి వచ్చి.. ఈవీఎంకు హారతి ఇచ్చింది.. కేసు నమోదు చేసిన్రు

మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమె పోలింగ్ బూత్&zw

Read More

థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు

లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో  పోలింగ్ జరుగుతోంది.

Read More