Maharashtra

ఒకేసారి లక్ష మంది వీక్షించేలా.. మహా నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్త క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనుంది. వాంఖడే స్టేడియానికి 68 కి.మీ దూరంలో దీనిని నిర్మించనున్నారు. థానే నగరానికి 26 కి

Read More

మహారాష్ట్రలో మరో హిట్​ అండ్​ రన్

 స్కూటీని ఢీ కొట్టిన బీఎండబ్ల్యూ భార్య మృతి.. భర్తకు గాయాలు ముంబైలోని వర్లీలో ఘటన కారు నడిపింది శివసేన లీడర్​ కొడుకేనంటున్న స్థానికులు

Read More

ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. మహిళ మృతి

మహరాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది.  ఇవాళ ఉదయం వర్లీలో అతివేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఓ స్కూటర్ ను ఢీ కొట్టింది. దీంతో స్కూటర్ పై వెళ్తు

Read More

తాజుద్దీన్​ బాబా దర్గాలో మొక్కులు

హైదరాబాద్​, వెలుగు: చెన్నూర్​ ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామి గురువారం మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో పర్యటించారు. అక్కడ తాజుద్దీన్​బాబా దర్గాను సందర

Read More

చిరిగిన జీన్స్, టీ షర్టులు వేసుకుని కాలేజీకి రావద్దు

స్టూడెంట్లకు ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ నోటీస్ ముంబై: మహారాష్ట్రలోని చెంబూర్​లో ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఎన్‌&zw

Read More

పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం : నారాయణఖేడ్‌కు చెందిన ఆరుగురు మృతి

మహారాష్ట్రలో పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కార చాలావేగంల

Read More

పూణేలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్

మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. పుణేలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఇందులో ఇద్దరు మహిళ గర్బిణిలు కూడా ఉన్నారు. ఎరంద్‌వానే ప్రాంతానికి చెంది

Read More

అందరూ చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయాడు

ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో అందమైన జలపాతాలను చూడాలని కోరుకుంటారు కానీ అలాంటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు ముందుగా మీ భద్రత, మీ కుటుంబ భద్రత గురించి జాగ్ర

Read More

బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14  గేట్లను అధికారులు ఎత్తారు.  కేంద్రజలవనరుల సంఘం ఒప్పందం

Read More

AI ఉపయోగించి వాయిస్ మార్చి రూ. 6 లక్షలు వసూలు చేసింది

టెక్నాలాజి పెరిగిందని సంతోషపడాలో లేకా ఆ టెక్నాలాజీతో  జరుగుతున్న మోసాలను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కా

Read More

44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ.. మహారాష్ట్ర సర్కారు నిర్ణయం

ముంబై: మహారాష్ట్రలో 44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్  పవార్  తెలిపారు. ప్రస్తుతం

Read More

బీజేపీ లీడర్ నవీనీత్ కౌర్ ముంబై హైకోర్టు వార్నింగ్

ముంబై: బీజేపీ లీడర్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలకు ముంబై హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హనుమాన్ చాలీసా పఠనం కేసులో వారిద్ద

Read More

ఫుణెలో తండ్రీకూతుళ్లకు జికా వైరస్

ఫుణె: మహారాష్ట్రలోని ఫుణె సిటీలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ డాక్టర్ తో పాటు ఆయన కూతురు ఈ వైరస్ కు పాజిటివ్ గా తేలారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి ని

Read More