maharastra

ముంబైలో ఫుడ్ పాయిజన్ ఘటన.. వీధి వ్యాపారిపై కేసు

 ముంబైలోని గోరెగావ్ లో జరిగిన  ఫుడ్ పాయిజనింగ్‌ ఘటనలో  వీధి ఫుడ్ వ్యాపారి విఠల్ దళవి (48)పై దిండోషి పోలీసులు కేసు నమోదు చేశారు.&nb

Read More

రాయ్‌‌‌‌బరేలీ నుంచి పోటీకి  వరుణ్ గాంధీ నో

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లోని రాయ్‌‌బరేలీ లోక్‌‌స భ స్థానం నుంచి పోటీ చేయాలన్న బీజేపీ ప్రతి పాదనకు ఆ పార్టీ నేత వరుణ్ గాంధీ నో చెప

Read More

ముంబాయి ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ముంబాయి అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీని పట్టుకున్నారు DRI బృందం. ఆఫ్రికా నుండి ముంబాయికి బంగారం,విదేశీ కరెన్సీని తరలిస్తున్న

Read More

యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించారు పుణెలోని జల్నా దీపక్ కర్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు. 23ఏళ్ల యువతి కడుపు నుంచి 10 కేజీల కణితిని తొలగిం చారు

Read More

మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్

    దొంగచాటుగా తరలిస్తున్న వ్యాపారులు, దళారులు      ఆన్​లైన్​లో ఆర్డర్​ పెడితే సప్లై చేస్తున్న పలు కంపెనీలు 

Read More

ఉల్లి రైతుల ఉద్యమం.. ఓటు వేయం అంటూ తిరుగుబాటు

గతంలో జరిగిన పలు ఎన్నికల ఫలితాలపై ఉల్లి ధరలు  ప్రభావం చూపడం తెలిసిందే. ఉల్లి ధరల ఘాటుకు ప్రభుత్వాలే మారిపోయిన సందర్భాలు దేశ చరిత్రలో చాలానే ఉన్నా

Read More

ద్రాక్ష తోట మధ్యలో మెఫెడ్రోన్‌ తయారీ ఫ్యాక్టరీ

     245 కోట్ల విలువైన 122 కిలోల డ్రగ్ సీజ్..       ఆరుగురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ముంబై : మహారాష

Read More

అభ్యర్థులను ప్రకటించిన ఉద్దవ్ శివ సేన..17మందితో జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికలకు ఉద్దవ్ బాల్ సహెబ్ శివ సేన పార్టీ సిద్దమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 మందితో కూడిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిం

Read More

విభేదాలను పరిష్కరించుకుంటం: శరద్​ పవార్

పుణె :  ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలున్నాయని, సీట్ల పంపకాల విషయంలో పార్టీల మధ్య తగాదాలు వచ్చాయని ఎన్సీపీ శరత్ చంద్ర పార్టీ చీఫ్ శరద్

Read More

పశుగ్రాసం కొరత ... ఇబ్బందుల్లో పాడి రైతులు

మహారాష్ట్రలో పశుగ్రాసం (గడ్డి) సంక్షోభం ఏర్పడింది.  వర్షపాతం తక్కువ నమోదు.. కరువు కారణంగా పశువుల మేత సమస్య ఏర్పడింది.  అకోలా జిల్లా అధికారుల

Read More

రైతు కన్నీరు : కిలో ఉల్లి రూపాయి.. మరో చోట 2 రూపాయలు

ఉల్లి ధర రైతన్నకు కన్నీరు మిగుల్తుంది. కిలో ఉల్లి ధర కనిష్ట ధర ధరకు పడిపోవడంతో రైతన్న ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. ఉల్లిగడ

Read More

సర్కార్ వార్నింగ్: పిల్లలకు ఉదయం 9 తర్వాతే స్కూల్స్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా రంగంలో సంచలన ఆదేశాలు  జారీ చేసింది. ఎల్ కేజీ, యూకేజీ నుంచి నాలుగో తరగతి వరకు క్లాసుల టైమింగ

Read More

శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..

 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ వర్గానిదే అని

Read More