అభ్యర్థులను ప్రకటించిన ఉద్దవ్ శివ సేన..17మందితో జాబితా విడుదల

అభ్యర్థులను ప్రకటించిన ఉద్దవ్ శివ సేన..17మందితో జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికలకు ఉద్దవ్ బాల్ సహెబ్ శివ సేన పార్టీ సిద్దమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 మందితో కూడిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 

  •  బుల్దానా: ప్రొ. నరేంద్ర ఖేడేకర్
  •  యావత్మాల్-వాషిం: సంజయ్ దేశ్‌ముఖ్
  •  మావల్: సంజోగ్ వాఘేరే-పాటిల్
  • సాంగ్లీ: చంద్రహర్ పాటిల్
  •  హింగోలి: నగేష్ పాటిల్ అష్టికర్
  •  ఛత్రపతి శంభాజీనగర్: చంద్రకాంత్ ఖైరే
  •  ధర్శివ్: ఓంరాజే నింబాల్కర్
  •  షిర్డీ: భౌసాహెబ్ వాఘ్‌చోరే
  •  నాసిక్: రాజాభౌ వాజే
  •  రాయగడ: అనంత్ గీతే
  •  సింధుదుర్గ్-రత్నగిరి: వినాయక్ రౌత్
  •  థానే: రాజన్ విచారే
  •  ముంబై-నార్త్ ఈస్ట్: సంజయ్ దిన పాటిల్
  •  ముంబై-సౌత్: అరవింద్ సావంత్
  •  ముంబై-సౌత్ సెంట్రల్: అనిల్ దేశాయ్
  •  ముంబై-నార్త్ వెస్ట్: అమోల్ కీర్తికర్
  •  పర్భానీ: సంజయ్ జాదవ్ 

  ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలు ఉండగా మహారాష్ట్రలో 48 ఉన్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది.