Mandal
సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి, వెలుగు : 27న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామ సమీపంలో జరిగే సీఎం కేసీఆర్బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే కందాళ
Read Moreబీఆర్ఎస్కు కన్నాపూర్ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ రాజీనామా
కడెం, వెలుగు: మండలంలోని కన్నాపూర్ గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, కడెం మాజీ జడ్పీటీసీ తక్కెళ్ల రాధా సత్తన్న, పార్టీ వైస్ ప్రెసిడెంట్ కన్నె శ్రీనివాస్ బీ
Read Moreపోలింగ్ స్టేషన్లలో సౌలతులు కల్పించాలి : తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సౌలతులు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. శుక్రవారం వనపర్తి మ
Read Moreస్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ : కరుణాకర్ రెడ్డి
మనోహరాబాద్, వెలుగు : ఓవర్ టేక్ చేసి స్కూల్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాత
Read Moreబీఆర్ఎస్తోనే ములుగు అభివృద్ధి : శ్రీనివాస్రెడ్డి
ములుగు, వెలుగు : బీఆర్ఎస్తోనే రాష్ట్రం, ములుగు జిల్లా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా
Read Moreపని చేయని ఎమ్మెల్యే ఊళ్లోకి రావద్దంటూ ఫ్లెక్సీ
నందిపేట, వెలుగు: ఎమ్మెల్యే జీవన్రెడ్డి గో బ్యాక్అంటూ నందిపేట మండలం కుద్వాన్పూర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఆర్మూ
Read Moreవిప్ రేగాకు నిరసన సెగ
బూర్గంపహాడ్, వెలుగు : మండలంలోని అంజనాపురం గ్రామంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆదివారం నిరసన సెగ తగిలింది. గ్రామంలో నిర్మించిన సీ
Read Moreఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్ ఏఈ
యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ శ్రీశైలం ఆలేరు మండలం
Read Moreసొసైటీలో లేని జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు : కేటీఆర్
గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండు హౌజింగ్ సొసైటీల్లో లేని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందిస్తామన
Read Moreపౌష్టికాహారం అందించాలనే సీఎం బ్రేక్ ఫాస్ట్: వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, వెలుగు : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో మానవీయ పథకాలను ప్రవేశాపెడుతున్నారని ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్
Read Moreపల్సి గ్రామపంచాయతీని మండలంగా ఏర్పాటు చేయాలి :
కుభీర్, వెలుగు: నికుభీర్ మండలంలో పల్సి గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు : షబ్బీర్ అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ సూచించారు. శుక్రవారం మాచారెడ్డి మండలం భ
Read Moreరుణమాఫీ, రైతుబంధు డబ్బు అందడంలేదని ఆదివాసీ రైతుల ధర్నా
జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్లో భారీ ధర్నా చేపట
Read More