Mandal

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.

Read More

దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లాలో జనావాసాలకు దగ్గరలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా  నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం భయం

Read More

బెజ్జూరులో నీటికుంట వద్ద కనిపించిన పెద్దపులి

కొమురం భీం జిల్లా: వారం రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అడవిని వదిలి జనావాసాలకు దగ్గరగా సంచరిస్తున్న పెద్దపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్

Read More

నాకు శత్రువులున్నారు..రక్షణ కల్పించండి: గద్దర్

డీసీపీ సీతారాంను కలిసిన గద్దర్ భూముల రక్షణ కోసం పోరాడుతుంటే శత్రువులు తయారయ్యారు: గద్దర్ జనగామ జిల్లా: తనకు శత్రువులు అధికంగా ఉన్నారని.

Read More

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

జనగామ జిల్లా: గంజాయి, మత్తు మందు రవాణా.. వినియోగం పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా..స్మగ్లర్లు కొత్త కొత్త మార్గా

Read More

కామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స

మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని టీచర్లు, అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం కామారెడ్డి జిల్లా: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భ

Read More

దేవరయాంజాల్​ ఆలయ భూములపై కమిటీ రిపోర్ట్ 

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా, శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

3 నెలలుగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు నిధుల్లేవ్

పైసల్లేక లోకల్​బాడీల్లో పనులు బంద్ కార్మికులకు అందని జీతాలు.. ఇల్లు గడవక కష్టాలు హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత

Read More

అవయవదానం చేస్తామని ఊరు ఊరంతా ముందుకొచ్చారు

దానాల్లోకెల్లా గొప్పదానం అవయవదానం అని చెప్తుంటారు. చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితాన్ని నిలబెట్టే దానం అది. అయితే అవయవదానం చేయడానికి అందరికీ ధైర్యం సర

Read More

ఇండ్లను పంపిణీ చేయకముందే ఆక్రమించుకున్న నిరుపేదలు

హనుమకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు.  ప్రభుత్వం పంపిణీ చేయక

Read More

చండూరులో కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు ?!

చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓ ఇంట్లో కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ స్థానిక బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్

Read More

ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజీనామా చేయమన్న వ్యక్తికి బెదిరింపులు

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి, రాజీనామా చేయమని కోరిన వ్యక్తిని టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. రాజీనామా చేయమన్న వ్యక్తికి ఇవ

Read More