Mandal
రీ సర్వేతో డ్రామాలు.. అమీన్ పూర్లో అక్రమాలకు అధికారుల అండ
కబ్జాలపై రిపోర్టులు ఉన్నా.. కొత్త సర్వేల పేరుతో కాలయాపన చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని అక్ర
Read Moreమోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు
కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ
Read Moreఇంటి దాబాపై ఎక్కి దున్నపోతు హల్చల్
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఘటన నిర్మల్ జిల్లా: రైతు ఇంటి దాబాపై ఎక్కిన దున్నపోతు కొద్దిసేపు హల్ చల్ చేసింది. అది అసలు ఎలా ఎక్కిం
Read Moreసజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి
ప్రియుడితో కలసి 4 నెలల కిందే ప్లాన్ చేసి చంపించిన శాంతయ్య భార్య సృజన పెద్దపల్లి జిల్లా: మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో జరిగిన ఆరు
Read Moreవారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్ మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రా
Read Moreరాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన రాజును పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్శాఖల రెస్క్యూ ఆపరేషన్ తో గాయాలపాలైన
Read Moreరంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read Moreఅడవిలో ప్రకృతి చెక్కినట్లుగా వెలిసిన రాతి స్తంభాలు
ఆరున్నర కోట్ల ఏండ్ల లావా చల్లారి ఏర్పడినట్లుగా గుర్తింపు హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామపరిధి అడవిలోని రాళ్ల గుట్
Read Moreకాగజ్నగర్ లో ఘనంగా శివమల్లన్న స్వామి జాతర
కుమ్రంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం ఈస్ గాంలో శివమల్లన్న స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. కాగజ్ నగర్, దహెగాం, సిర్పూర్ టి మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి భ
Read Moreవడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా: వడ్లు కొనమంటే నూకలు తినాలని తెలంగాణ ప్రజల్ని కేంద్రం అవహేళన చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపొద
Read Moreజగిత్యాలలో అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించారని.. గ్రామస్తులు రోడ్డు పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డు పై బైఠాయించి ప్ల
Read MoreEMI కట్టలేక పంచాయతీ ట్రాక్టర్ అమ్మకానికి పెట్టిన సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈఎంఐ(EMI)లు కట్టలేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ అమ్మకానికి పెట్టారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి నిధ
Read Moreఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ
Read More