Maoists
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోల అలజడి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల అలజడి మొదలైంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినట్టు తమకు సమాచారం ఉందని
Read More‘1/70’కి విరుద్ధంగా కొన్న భూములు వదిలేయండి
1/70 చట్టానికి విరుద్ధంగా భూములను కొనొద్దని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. 1/70 చట్టానికి విరుద్ధంగా ఇప్పటివరకు కొన్న భూములను వెంటనే వి
Read Moreజేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తిప్పాపురంలో జేసీబీని తగలబెట్టారు. జిల్లాలో మున్సిపల్ అధికారులు తిప్పాపురం
Read Moreచత్తీస్గఢ్లో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న మావోయిస్టులు
చత్తీస్గఢ్: కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. అమ్మ బేడా పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఏడు వాహనాలను త
Read Moreమావోల ఏరివేత కోసం సరికొత్త వ్యూహం
మావోల ఏరివేత కోసం సరికొత్త వ్యూహం పన్నారు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ పోలీసులు. వర్షాకాలంలో మావోల యాక్టివిటీల కట్టడి కోసం మహిళ కమాండోలను రంగంలోకి
Read Moreఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టుల డంప్
ములుగు జిల్లా : ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టులు దాచి ఉంచుకున్న ఆయుధాల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో
Read Moreఛత్తీస్గఢ్ బార్డర్లో కాల్పులు.. ఇద్దరు మావోలు మృతి
తెలంగాణ, ఛత్తీస్ గడ్ బార్డర్ వెంకటాపురం మండలంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నూగురు దగ్గర గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనల
Read Moreఇసుక మాఫియాపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తాం: మావోయిస్టులు ములుగు జిల్లా : ఏజన్సీలో ఇసుక మాఫియాపై మావోయిస్టులు స్పందించి లేఖ విడుదల చే
Read Moreఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ కౌంటర్
తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి డివిజ
Read Moreమావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం
ములుగు జిల్లాలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు హతమార్చారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ వి
Read Moreఓయూ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో ఎన్ఐఏ సోదాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు, పలువురు విప్లవ రచయితల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు
Read More27కు చేరిన మహారాష్ట్ర ఎన్కౌంటర్ మృతుల సంఖ్య
భద్రాచలం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో గత శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27కు
Read Moreకిడ్నాప్ అయిన భర్త కోసం అడవిలోకి వెళ్లిన భార్య
చత్తీస్ గఢ్ లో తన భర్త కోసం ఓ మహిళ అడవిబాట పట్టింది. మూడేళ్ల వయస్సున్న తన కుమారుడిని చంకనెత్తుకుని.. భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది
Read More