Medak

సంగారెడ్డి క్రషర్లపై సర్కార్ ఫోకస్

     పటాన్ చెరు క్రషర్​ కేంద్రాలపై సీఎస్ఐ పోలీసులు, మైనింగ్  ఆఫీసర్ల దాడులు     ఆర్థిక లావాదేవీలు, పన్నుల ఎగవే

Read More

మల్లన్న ఆలయ చైర్మన్​ లక్ష్మారెడ్డి కు సన్మానం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ నూతన చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డిని హైదరాబాద్ చెందిన యాదవ డోనర్స్(దాతలు) గురువారం సన్మానించారు. ఈ సందర్

Read More

కాట్రియాల రైస్​ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్

నిల్వ చేసిన 544 బస్తాల పీడీఎస్ రైస్ స్వాధీనం మిల్లు యజమానిపై కేసు నమోదు..  రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలోన

Read More

ఎమ్మెల్యే ప్రభాకర్ ​అండతోనే అవినీతి

దుబ్బాక, వెలుగు: దుబ్బాక ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవినీతి పరులను వెనుకేసుకొస

Read More

దుబ్బాకలో రోడ్డు విస్తరణ పనులు అడ్డగింత

దుబ్బాక, వెలుగు: దుబ్బాకలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా, దండోరా వేయకుండా రోడ్డు విస్తరిస్తామంటే ఊరుకోబో

Read More

సంక్రాంతికి ఊళ్లకెళ్లటోళ్లు సమాచారమివ్వాలి : బాలస్వామి

మెదక్ టౌన్, వెలుగు: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్తున్న వారు స్థానిక పోలీస్​స్టేషన్​లో సమాచారం ఇవ్వాలని మెదక్​జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు.

Read More

కొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు.. కొనసాగుతున్న రిజిస్ట్రేషన్​ ప్రాసెసింగ్

అన్ని జిల్లాలకు అడ్​హక్​ కమిటీల ఏర్పాటు ఆరు నెలల్లోపు జిల్లా సొసైటీలకు ఎన్నికలు మెదక్​, వెలుగు : రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మత్య్స

Read More

రాముడి పేరుతో బీజేపీ రాజకీయం : చాడ వెంకటరెడ్డి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి హుస్నాబాద్, వెలుగు: దేశంలో రాముడి పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ

Read More

సిద్దిపేట జిల్లా మాచాపూర్​లో .. రైల్వే పనులను అడ్డుకున్న రైతులు

పెండింగ్​ పరిహారం  ఇవ్వాలంటూ బైఠాయింపు   సిద్దిపేట, వెలుగు : పెండింగ్ పరిహారాలు చెల్లించకుండా, అలైన్​మెంట్ కు విరుద్ధంగా  రైల్వ

Read More

శివ్వంపేట లో ఎస్టీ హాస్టల్ ​నిండా సమస్యలే

మెదక్ ​జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఎలాంటి మెయింటెన్స్ చేయడం లేదు. హా

Read More

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్​ ఇప్పిస్తామని మోసం

శివ్వంపేట, వెలుగు : ఇంట్లో కూర్చుని పనిచేసే జాబ్​ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. గ్రామనికి చెందిన గోత్రా

Read More

రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు : సతీశ్​కుమార్​

హుస్నాబాద్​, వెలుగు : రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​రావుపై కాంగ్రెస్​  నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హుస్నాబాద

Read More

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలె : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్​రాజర్షి షా టీచర్లకు సూచించారు. మంగళ

Read More