Medak
భరోసా సెంటర్ నుంచి వాంగ్మూలం ఇవ్వొచ్చు : ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
మెదక్టౌన్, వెలుగు: పోక్సో బాధితులు కోర్టుకు రాకుండా పట్టణంలోని భరోసా సెంటర్ నుంచి వాంగ్మూలం ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
Read Moreలక్ష్మాపూర్ గ్రామంలో దీపావళి సుతిలి బాంబులతో ఇంటిపై దాడి
రామాయంపేట,వెలుగు: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఓ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దీపావళి సుతిలి బాంబులతో సోమవారం రాత్రి దాడి చేయగా కొద్ది మేర ధ
Read Moreఇళ్లమధ్య రైస్ మిల్లు.. ధుమ్ము, ధూళి, ధాన్యం పొట్టుతో జనం పరేషాన్
సంగారెడ్డి/కంగ్టి, వెలుగు: జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామ జనావాసాల మధ్య ఓ రైస్ మిల్లు అక్రమంగా కొనసాగుతోంది. గ్రామానికి కనీసం రెండు కిలోమీటర్ల ద
Read Moreస్టూడెంట్స్కు నాణ్యమైన భోజనం పెట్టాలి : పూజల హరికృష్ణ
సిద్దిపేట, వెలుగు: రెసిడెన్షియల్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కు నాణ్యమైన భోజనం పెట్టాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని నియోజకవర్గ కాంగ్రెస్ ఇ
Read Moreహత్నూర రైతువేదికలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీతా రెడ్డి
సంగారెడ్డి (హత్నూర), వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. మంగళవారం హత్నూర రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ మ
Read Moreబైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. రామాయంపేట పట్టణ బంద్
రామాయంపేట, వెలుగు: బైపాస్ రోడ్డు నిర్మాణాన్నివ్యతిరేకిస్తూ మంగళవారం రామాయంపేట పట్టణానికి చెందిన భూ నిర్వాసిత రైతులు, ప్రజలు, వ్యాపారులు పట్టణ బంద్ న
Read Moreరెవెన్యూ డివిజన్ కోసం మంత్రులను కలుస్తాం : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈ నెల 20 తర్వాత మంత్రుల బృందాన్ని కలసి ఈ ప్రాంత ఆకాంక్ష, ఆవశ్యకతను తెలియజేస్తామని జేఏసీ చైర్మన
Read Moreనరేంద్ర మోదీ కలలు నెరవేర్చాలి : ఎంపీ రఘునందన్ రావు
కౌడిపల్లి, వెలుగు: స్టూడెంట్స్బాగా చదివి పీఎం నరేంద్ర మోదీ కన్న కలలు నేరవేర్చాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం కౌడిపల్లి మండలం కంచన్ పల్లికి
Read Moreట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం! ట్రిపుల్ ఆర్ భూ సేకరణపై స్పీడ్ పెంచిన యాదాద్రి జిల్లా ఆఫీసర్లు సీఎం రేవంత్ ఆదేశాల మేరకురైతులను కలిసి చర్చ
Read Moreమెదక్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే రోహిత్ రావు
నిజాంపేట, వెలుగు: మెదక్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం మండలానికి మంజూరైన అంబులెన్స్ ను  
Read Moreమెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
మేక పిల్లలపై కుక్కల దాడి పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: వీధి కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డి పల్లిలో శ
Read Moreడబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అడిషనల్క
Read Moreనిధులు విడుదల చేయండి .. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను కోరిన కార్పొరేటర్ సింధు
రామచంద్రాపురం, వెలుగు: భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లో పెండింగ్ పనులకు టెండర్లను పిలిచి నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్ సింధు అధికారులను కోరార
Read More












