Medak

20 మందికి డెంగ్యూ లక్షణాలు

డీఎంహెచ్​వో గాయత్రి జోగిపేట, వెలుగు: జోగిపేట ఏరియా ఆస్పత్రిని శుక్రవారం డీఎంహెచ్​వో గాయత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికా

Read More

సంగారెడ్డిలో చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు?

సంగారెడ్డిలో ప్రతిరోజు 50 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ డంపింగ్​యార్డ్​లేకపోవడంతో అనేక సమస్యలు రూ.5 కోట్లు కేటాయించినా స్థల సేకరణపై నో క్లారిటీ&n

Read More

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే సత్యనారాయణ   బెజ్జంకి, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బ

Read More

అమానవీయ ఘటన.. భూమి, బంగారం లాక్కొని తల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టిండు

నిజాంపేట, వెలుగు: వృద్ధురాలైన తల్లి సంరక్షణ చూసుకోవాల్సిన కొడుకు బయటకు వెళ్లగొట్టి అమానవీయం చూపాడు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన వృద్ధురాలు కుంట సత్

Read More

కేసీఆర్ కాలనీలో దొంగల బీభత్సం.. 10 ఇండ్ల తాళాలు పగలకొట్టి చోరీ

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మున్సిపాలిటీలోని కేసీఆర్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. 10 ఇండ్లలో చొరబడి సుమారు రూ. 50 వేల విలువైన సొత్తు

Read More

మునిపల్లి మండలంలో పాఠశాలలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్

రాయికోడ్(మునిపల్లి ), వెలుగు : మునిపల్లి మండల పరిధిలోని బుదేరా జడ్పీహెచ్ ఎస్, ప్రైమరీ స్కూల్​తోపాటు లింగంపల్లి బాలుర గురుకుల స్కూల్, కళాశాలను విద్యాధి

Read More

మహిళా శక్తి టార్గెట్​ పూర్తి చేయాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్లను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా గ్రా

Read More

పటాన్​చెరును స్పోర్ట్స్ హబ్​గా తీర్చిదిద్దుతాం : గూడెం మహిపాల్​రెడ్డి

రామచంద్రాపురం/ పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరును స్పోర్ట్స్ హబ్​గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల

Read More

భూములు ఇచ్చేదేలే .. జీవనాధారం కోల్పోతామని రైతుల ఆందోళన

వ్యవసాయ భూముల్లో ఫార్మా కంపెనీలొద్దు  పర్యావరణానికి తీవ్ర ముప్పు సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: న్యాల్కల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు

Read More

జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ ​సిటీ

2,361 కోట్ల వ్యయం.. 1.74 లక్షల మందికి ఉపాధి ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో కూడా స్మార్ట్​ సిటీ కారిడార్​ మొత్తం 10 రాష్ట్రాల్లో ఏర్పాటుకు కేంద్

Read More

మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి : మంజుల 

సిద్దిపేట, వెలుగు: వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్​సరఫరా చేయాలని చైర్ పర్సన్ కడవెరుగు మంజుల విద్యుత్​అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె అధ్యక్షతన జరి

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

24 గంటలు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేసిన కలెక్టర్లు రాహుల్​రాజ్, క్రాంతి నర్సాపూర్, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​

Read More

పెంచిన పన్నులు తగ్గించాలి : రవీందర్ గౌడ్

తూప్రాన్ , వెలుగు: మున్సిపల్ పరిధిలో ఉన్న ఇళ్లు, షాప్​లపై పెంచిన పన్నులను విత్​డ్రా చేసుకోవాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో

Read More