
Medak
ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలి : దామోదర రాజనర్సింహ
జోగిపేట, పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆందోల్, పుల్కల్మండలాల్లో పర్యటించారు.
Read Moreచేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రికి వినతి
చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ బుధవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొంగు
Read Moreనర్సాపూర్ ఫారెస్ట్ పార్కులో ట్రెక్కింగ్
మెదక్, నర్సాపూర్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. డీఎఫ్వో జోజి
Read Moreరెడ్డిపల్లి కేజీబీవీలో తనిఖీలు చేసిన కలెక్టర్
మెదక్, వెలుగు: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం చేగుంట మండలం రెడ్డిపల్లిలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూ
Read Moreగత సర్కార్ పాపం.. కాంట్రాక్టర్లకు శాపం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'మనఊరు మనబడి' కింద గవర్నమెంట్ స్కూళ్లలో పనులు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులు మెదక్
Read Moreపెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నయ్: సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్లో కోకాకోలా గ్రీన్ఫీల్
Read Moreమరో 27,612 రైతులకు రుణమాఫీ .. నాలుగో విడతలో రూ.262 కోట్లు విడుదల
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నాలుగో విడత రుణ మాఫీపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ అమలు చేస్తామని గత అసెం
Read Moreసమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలి : ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మె
Read Moreఫుడ్ పాయిజన్ ఘటనలను రాజకీయం చేస్తే ఊరుకోం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం వార్నింగ్
సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం
Read Moreమల్లేపల్లిలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు
కొండాపూర్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో స్టూడెంట్స్ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం విద్యా కమిషన్ ద్వారా ఆరా తీస్తుంది. గురువారం రాష్ట్ర విద్యా క
Read Moreమూడు రోజుల రైతు పండగ ప్రారంభం : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు రోజుల రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు కలెక
Read Moreసింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే
సంగారెడ్డి టౌన్, వెలుగు: డిసెంబర్1న నిర్వహించే సింహగర్జన వాల్పోస్టర్లను గురువారం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస
Read Moreమూడు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
కామారెడ్డి జిల్లాలో బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఇద్దరు యువకులు మృతి మేడ్చల్ జిల్లాలో యువకుడు.. మెదక్&zw
Read More