
Medak
ధాన్యం కొనుగోలులో రైసు మిల్లర్లతో సమస్య లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట: ధాన్యంకొనుగోలులో రైసు మిల్లర్లతో ఎలాంటి సమస్య లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్ది పేట జిల్లా కొండపాక మండలం దుద్దేడలో ధాన్యం
Read Moreపాము కాటుతో మహిళ మృతి
నారాయణపేట జిల్లా మద్దూరులో ఘటన మద్దూరు, వెలుగు : పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన నారాయణ పేట జిల్లాలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యు
Read Moreకమీషన్ పెంపు కోసమే రైస్ మిల్లర్ల ఆరాటం : ఎంపీ రఘునందన్రావు
రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు తేమ ఉందని, రంగుమారాయని కొర్రీలు పెడుతున్న మిల్లర్లు సివిల్ సప్లై శాఖలో ఏం జరుగుతుందో సీఎంకు, మ
Read Moreడబ్బులు, విలువైన వస్తువుల కోసం హత్యలు
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో గత నెల 22, ఈ నెల 3న జరిగిన హత్యల మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బులు, విలువైన వ
Read Moreఉత్సాహంగా గురుకుల స్పోర్ట్స్మీట్
మెదక్ లో ప్రారంభమైన జోనల్ లెవల్ పోటీలు మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్లో సోమవారం 10వ రాష్ట్రస్
Read Moreభార్యతో కలహాలు.. అభం శుభం తెలియని చిన్నారులను చెరువులోకి తోసేసిన తండ్రి
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసి.. అనంతరం తాను ఆత్మహత్య
Read Moreఇయ్యాల తిట్టుడు మొదలు పెడ్తే.. రేపటి దాకా తిడ్తనే ఉంటం: కేసీఆర్
సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పొరపాటున ఒక మాయలో పడి గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో ఇప్పుడు వాళ్లకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్చీఫ్,
Read Moreమూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం
మంత్రి దామోదర రాజనర్సింహ రాయికోడ్, వెలుగు: చెరుకు రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం
Read Moreకానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో వ్యక్తి సూసైడ్
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యుల ఆందోళన అల్లాదుర్గం, వెలుగు: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపం చె
Read Moreఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినికి..మంత్రి పొన్నం ప్రభాకర్ సాయం
సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినిని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదుకున్నారు. చదువు కొనసాగించేందుకు చేయూతనిచ్చారు. మెడ
Read Moreవిద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : వంగ మహేందర్ రెడ్డి
పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మెదక్, వెలుగు: రానున్న ఎన్నికల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు
కరీంనగర్, వెలుగు: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఓటు కోసం బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3,36,362 మ
Read Moreబైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఇద్దరు మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘటన నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయారావు చెరువు కాలువలో బైక్ అదుపు
Read More