Metpally

ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం.. బెడ్ రూంలోని వస్తువులు ధ్వంసం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని ఓ ఇంట్లోకి ధాన్యం లోడుతో ఉన్న డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. మూల మలుపు దగ్గర అదుపుతప్పి ఎదురుగా ఉన

Read More

ధాన్యం బస్తాల పక్కనే ఆగిన రైతు గుండె

ధాన్యం ఆరబెట్టే కల్లం వద్ద హార్ట్ ​ఎటాక్తో కుప్పకూలిండు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం వేములకుర్తిలో విషాదం మెట్ పల్లి, వెలుగు: పంట కో

Read More

ప్రజల వెంటే ఉంటా.. ఆపదలో ఆదుకుంటా : కె.సంజయ్

మెట్ పల్లి, వెలుగు: ‘నేను ఈ ప్రాంత బిడ్డను...ఎల్లప్పుడూ మీ  వెంటనే ఉంటా...ఆపదలో ఆదుకుంటా.. ఎవరికి ఏ కష్టమొచ్చినా దగ్గరుండి సాయం చేస్తా.. నన

Read More

ఒక్కసారి అవకాశం ఇవ్వండి : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు : ‘అధికారంలో లేకున్నా ప్రజల మధ్య ఉన్నా.. రెండు సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాను.. చేతులెత్తి నమస్కరిస్తున్న ఒక్కసారి

Read More

కాంగ్రెస్‌‌ హామీలకు గ్యారంటీ లేదు : కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, వెలుగు: కాంగ్రెస్‌‌ ఆరు గ్యారంటీలపై జనానికి నమ్మకం లేదని, బీజేపీ అభ్యర్థి మాటలకు  వారంటీ లేదని కోరుట్ల బీఆర్‌‌ఎస్

Read More

చెరుకు రైతులు నామినేషన్ వేస్తే.. కేసీఆర్కే లాభం: అరవింద్

మన రాష్ట్రంలో పంట బీమా లేదు.. మనిషికి బీమా లేదు..కానీ  చచ్చిపోయిన మనిషికి మాత్రం బీమా ఉందని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవ

Read More

అధికారుల పోస్టింగ్ ‌‌కు రూ.లక్షలు తీసుకుంటున్నడు : అర్వింద్

​మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్ ‌‌లు ఇప్పించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ ‌‌ ‌‌రావు రూ.లక

Read More

మళ్లీ గెలిపిస్తే.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయిస్త : ఎంపీ అరవింద్

పసుపు బోర్డు తన రాజకీయ జీవితానాకి ఓ పునాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. మెట్పల్లి పట్టణంలో పసుపు రైతుల కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. పసు

Read More

మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న..కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేయాలి

    మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా మెట్ పల్లి, వెలుగు : మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్ర

Read More

నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

20 వేలు డిమాండ్​ చేసిన తిరుపతి మెట్​పల్లి తహసీల్దార్​ ఆఫీసులో కలకలం మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్

Read More

డెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే

Read More

టైర్ పేలి రోడ్డు కిందికి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం(సెప్టెంబర్ 20) ఉదయం మెట్ పల్లి నుంచి ఖానాపూర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పేలి రోడ్డు కిందకి దూసుక

Read More