migrant workers
వలస కూలీలుతో వెళ్తున్న బస్సు బోల్తా.. 35 మందికి గాయాలు
శ్రీకాకుళం: ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మందస మండలం బాలిగాం దగ్గర జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు..
Read Moreరాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైంది
రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు బీజేపీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. కేంద్రం ఇస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్
Read Moreరాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయండి
బిజినెస్ మెన్స్ కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి పాట్నా: బిహార్ లో చాలా మార్కెట్ ఉందని, అక్కడ కొత్త యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా పారిశ్రామికవ
Read Moreపర్మిషన్ లేనిదే మా వాళ్లను తీసుకెళ్లనివ్వం: యూపీ సీఎం యోగి
లక్నో: దేశంలోని ఏ రాష్ట్రామైనా సరే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మైగ్రంట్ వర్కర్స్ ను వెనక్కి రప్పించుకోవాలంటే తప్పనిసరిగా తమ పర్మిషన్ తీసుకోవాలని యూపీ సీఎ
Read Moreవలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ బస్సుల ఏర్పాట్లు
వలస కార్మికులకోసం కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వారు తమ సొంత ఊళ్లకు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్
Read Moreశ్రామిక్ రైళ్ల ఆలస్యం.. వలస కూలీల ఆగ్రహం
లక్నో: శ్రామిక్ రైళ్ల ఆలస్యంపై పలు చోట్ల వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్, బిహార్ కు వెళ్లాల్సిన రైళ్లు చాలా ఆలస్యంగా వస్తున్న
Read Moreవలస కూలీలను సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దు
వలస కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సరిహద్దు దాటించి వదిలేస్తున్నారని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ వసుధ నాగరాజు వలస కార్మికులపై
Read Moreవరంగల్ జిల్లాలో వలస కూలీలు ఆత్మహత్య
వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం జరిగింది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగుర
Read Moreబర్త్ డే నాడు వలస కార్మికులకు హీరో సాయం
తన పుట్టిన రోజు సందర్భంగా హీరో మనోజ్ మంచు ఒక సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధ
Read Moreవలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు వెయ్యి బస్సులు..ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులను ఇళ్ల కు చేర్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఘజియాబాద్ లోని ఘాజిపూర్ సరిహద్దు, న
Read Moreయూపీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
ఉత్తరప్రదేశ్ లోనిఔరయాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించ
Read Moreయూపీ రోడ్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ సంతాపం
సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ, మాయావతి, అఖిలేశ్ న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరయాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో వలస కూలీలు చనిపోయిన ఘటనపై ప్రధాని నరేం
Read More