శ్రీకాకుళం: ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మందస మండలం బాలిగాం దగ్గర జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపిన పోలీసులు.. వారంతా వలసకూలీలుగా గుర్తించామన్నారు. బస్సు చెన్నై నుంచి కోల్ కతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వలస కూలీలుతో వెళ్తున్న బస్సు బోల్తా.. 35 మందికి గాయాలు
- ఆంధ్రప్రదేశ్
- May 26, 2020
లేటెస్ట్
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
- తెలంగాణలో ఇక అక్రమ దందాలు నడువయ్
- ప్రీతిస్మిత రికార్డు గోల్డ్
- రైజర్స్ x రాయల్స్ ..ఫైనల్ చేరేదెవరు?
- సీఎం రేవంత్ VS కెసిఆర్ - వరి | హేమ -రేవ్ పార్టీ | రాహుల్ గాంధీ మహిళలకు భరోసా | కోమటిరెడ్డి-బిఆర్ఎస్ |V6
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..