Ministers
రాజ్ భవన్కు మర్యాద ఇస్తలేరు : గవర్నర్ తమిళి సై
మహిళా గవర్నర్ అని వివక్ష చూపుతున్నరు : తమిళిసై హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ తీరుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం
Read Moreబీజేపీ వ్యూహంలో భాగంగానే ఐటీ దాడులు : గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధ
Read Moreనెల రోజులుగా మా మంత్రులపై దాడులు చేయిస్తున్నరు: కవిత
రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా.. ఇదీ బీజేపీ తీరంటూ ఫైర్ కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కామారెడ్డి ,
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం
రాష్ట్రంలో ఎమ్మెల్యే లకు ఎలక్షన్ ఫీవర్ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మా
Read Moreబాలల దినోత్సవం రోజు టీచర్ల పిల్లల వేడుకోలు
స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు వెంటనే చేపట్టాలి : ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ వివేక్ ఖైరతాబాద్, వెలుగు: ‘ మా అమ్మానాన్నలను విడదీయొద్దు.. వారిని ఒకే
Read Moreమునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరు: రాజగోపాల్ రెడ్డి
టీఆర్ఎస్ నేతలు మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బయటి నుంచి వచ్చిన నాన్ లోకల్ నేతలు బీజే
Read Moreనల్లగొండ హోటల్స్ తోపాటు మునుగోడు చుట్టూ ఫాంహౌస్ లు, తోటల్లో మకాం
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి,వెలుగు : రాష్ట్రంలో రెండు నెలలుగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక తుదిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు
Read Moreసదర్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఖైరతాబాద్, వెలుగు: యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
చండూరు (మర్రిగూడ), వెలుగు : మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం అధికార పార్టీ నుంచి 103 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు ప్రతి గ్రామం తిరుగుతున్నారు. &ls
Read Moreమునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేలకు తప్పని నిలదీతలు
రోడ్లు, ఇండ్లు, పరిహారం, దళితబంధు, పింఛన్ల కోసం ప్రశ్నిస్తున్న పబ్లిక్ అందరికీ వస్తాయంటూ దాటవేస్తున్న లీడర్లు వెలుగు, నల్గొండ: &n
Read Moreకమ్యూనిస్టులతో కలిసి స్టీరింగ్ కమిటీ
86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు పోలింగ్ వరకు అక్కడే మకాం ఒక్కో ఎమ్మెల్యేకి 2,500 మంది ఓటర్ల బాధ్యతలు 100 మందికి ఒక ఇన్
Read Moreఉద్రిక్తతకు దారితీసిన మంత్రుల పర్యటన
ట్రిపుల్ ఆర్బాధితుల అరెస్టు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీ
Read Moreరేపు మూడో రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు
Read More












