Narendra Modi

స్పీకర్.. ​ప్రతిపక్షాల గొంతు నొక్కుతుండ్రు... గడ్డం వంశీకృష్ణ

ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తున్నరు నీట్​విద్యార్థులకు న్యాయం చేసేదాకా కొట్లాడ్తం ఢిల్లీ: లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా నియంతృత్వంగా వ్యవహరిస్తున్

Read More

అసదుద్దీన్ ఇంటిపై దాడి.. గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు

నేమ్ ప్లేట్ పై నల్లరంగు పూసిన అగంతకులు  గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు  ఢిల్లీలోని నివాసం వద్ద ఘటన ఢిల్లీ:

Read More

మిగిలేది ఆరుగురేనా.. లెక్కలేసుకుంటున్న కేసీఆర్

 గులాబీ గూటిలో ఉండేదెవరు  ఫాంహౌస్ కు పిలిచి మాట్లాడుతున్న మాజీ సీఎం  విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఎమ్మెల్యేల పక్కచూపులు!  కొ

Read More

గర్భగుడిలో నీటి లీకేజీ లేదు.. అయోధ్య ట్రస్టు క్లారిటీ

అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీ

Read More

12 గంటల దాకా పర్మిషన్ ఇవ్వాలె.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్​

హైదరాబాద్: హోటళ్లు, షాపులకు అర్ధరాత్రి 12 గంటల దాకా పర్మిషన్​ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్​లో రాత్రి11 గంటలకే షాపులు మూసివేయ

Read More

కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల ఫిరాయింపు

ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆయనే  పంపిస్తున్నరు   ఢిల్లీలోనే  సీఎంకు క్యాంపు కార్యాలయం హైదరాబాద్​: కేసీఆర్ కనుసన్నల్లోనే

Read More

పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ..

18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో పరీక్షలు ప్రారంభించిన నిపుణుల బృందం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు  నేతృత్వంలో‌

Read More

నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం

బిహార్ లోని రాజ్ గిర్ లో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ  నలంద వర్సిటీ దేశ సంస్కృతికి, వారసత్వానికి చిహ్నం  అగ్నికీలల్లో పుస్తకాలు

Read More

వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తాం: వైఎస్ షర్మిల

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ 11 స్థానాలకు పరిమితమవ్వడం.. మార్పు కావాలని ప్

Read More

దేశ అభివృద్ధిలో..వ్యవసాయమే కీలకం : మోదీ

రైతులు, మహిళలు, యువత, పేదలకే మా ప్రాధాన్యం పీఎం కిసాన్ స్కీం 17వ విడత నిధులు రిలీజ్ 9.26 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల లబ్ధి  వారణ

Read More

మన్ కీ బాత్ మళ్ళీ వస్తోంది.. ఇన్ పుట్ కోరిన ప్రధాని

ప్రధాని మోడీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన

Read More

అమెరికా భద్రతా సలహాదారుని కలిసిన ప్రధాని మోదీ

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్  సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయారు. భారత్- అమెరికా, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్

Read More