Narendra Modi
ఇయ్యాల ఢిల్లీలో అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 (గురువారం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్రం పిలుపునిచ్చ
Read Moreప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఉమెన్ చాందీ : నరేంద్ర మోదీ
కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక
Read Moreగుడ్ న్యూస్ .. జూలై 28న పీఎం కిసాన్ పైసలు..!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు 2023 జూలై 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Read Moreముగిసిన ప్రధాని టూర్.. ఇండియాకు వచ్చేసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ టూర్ ముగిసింది. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఫ్రాన్స్&
Read Moreయూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని 2023 జూలై 15 న యూఏఈ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఒ
Read Moreకునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి
కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి చెందింది. ఈ తెల్లవారుజామున ఆఫ్రికన్ మగ చిరుత సూరజ్ చనిపోయింది. చీతా మరణానికి సంబంధించిన కారణాలను మాత్ర
Read Moreత్వరలో దేశంలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు.. ధర రూ. 20 లక్షలే!
అమెరికా కార్ల దిగ్గజం 'టెస్లా' త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. వీలైనంత త్వరగా భారత గడ్డపై అడుగుపెట్టేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది
Read Moreయుద్ధం వద్దు.. యోగా చేద్దాం.. అయుర్వేదం వాడదాం : ప్రధాని మోదీ పిలుపు
యుద్దాలపై ప్రధాని మోదీ మరోసారి గళం విప్పారు. యుద్దాన్ని పక్కనబెట్టి యోగా చేద్దాం.. ఆయుర్వేదం వాడదాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ రెండు రోజుల పర్య
Read Moreఫ్రాన్స్ చేరుకున్న మోడీ.. అనంతరం యూఏఈ సందర్శన
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి పారిస్కు చేరుకున్నారు. జులై 15న ఫ్రాన్స్ నుంచి తిరుగు ప్రయాణం కానుం
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతపై కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వండి : విజయశాంతి
రాజాసింగ్ భద్రతపై కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వండి రాష్ట్ర ఇంటెలిజెన్స్కు బీజేపీ నేత విజయశాంతి విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు : తెలంగాణ
Read More14 రూట్లను హైవేలుగా మార్చండి.. ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపిన ఆర్అండ్ బీ
14 రూట్లను హైవేలుగా మార్చండి ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపిన ఆర్అండ్ బీ హైదరాబాద్, వెలుగు : రాష్ర్టంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న 14 రోడ్లను నే
Read Moreరాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు : బీజేపీ ఎంపీ అర్వింద్
తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల వల్ల తనకు ప్రాణహాని ఉ
Read Moreపశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనల మధ్యే ముగిసిన ఎన్నికలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శనివారం (జులై 8న) పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో 11 మందికి ప
Read More












