
Narendra Modi
చీర్స్ కొట్టారు : మోదీ – బిడెన్ తాగింది మందు కాదు.. అల్లం కషాయం
రెండు దేశాల నాయకులు కలిసి డిన్నర్ చేస్తే రక రకాలుగా ఊహించుకుంటారు. ఇచ ఛీర్స్ కొడితే..ఇంకేముంది మందు కొట్టినట్టే .. అనే కదా దాని అర్ద
Read Moreకాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు : ఎంపీ అర్వింద్
జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానిం
Read Moreఅమెరికన్ మేధావులతో మోదీ భేటీ
బిజినెస్ లీడర్లు, విద్యావేత్తలతో భేటీ వివిధ రంగాల ప్రముఖుల బృందంతో చర్చలు న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవ
Read Moreఆదిపురుష్ టీంను నిలబెట్టి కాల్చేయాలి.. ముకేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్
ఆదిపురుష్(Adipurush) టీమ్ ను నిలబెట్టి కాల్చేయాలంటూ సంచలన కామెంట్స్ చేశాడు నటుడు ముకేష్ ఖన్నా(Mukhesh khanna). తాజాగా ఆయన ఆదిపురుష్ సినిమాలో చేసిన మార
Read Moreతొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ములుగు, వెలుగు : రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప
Read Moreఎమర్జన్సీ విధించిన రోజును మర్చిపోలేం.. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
ఎమర్జెన్సీ విధించిన రోజైన జూన్ 25ను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం అని అన్నారు. తన నెలవారీ రేడియ
Read Moreఫుడ్ సెక్యూరిటీపై చర్చించాలె..జీ20 వ్యవసాయ మంత్రుల మీటింగ్పై ప్రధాని మోదీ
వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది ఆహార వ్యవస్థలను నిర్మించే మార్గాలను వెతకాలి హైదరాబాద్, వెలుగు:&
Read Moreగుడ్ న్యూస్ : ఉచితంగా ఆధార్ అప్ డేట్ గడువు పెంపు
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరికొంత గడువు ఇచ్చింది. 2023, సెప్టెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ వివరాలను అ
Read Moreకమ్యూనిస్టుల ఖిల్లాపై కాషాయం ఫోకస్..క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా..
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ నజర్ పెట్టింది. ఏళ్లుగా కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న చోట, పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఖమ్మం ఖిల్లా మీద
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు నూతన హంగులు జోడిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 720 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మో
Read More80 కోట్ల కుటుంబాలకుమూడేండ్లుగా ఫ్రీ రేషన్
మల్యాల, వెలుగు: ‘వన్ నేషన్, వన్ రేషన్’ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేండ్లుగా 80 కోట్
Read Moreపరువునష్టం కేసు: రాహుల్ గాంధీకి ముంబై హైకోర్టులో స్వల్ప ఊరట
ప్రధాని నరేంద్ర మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న రాహుల్గాంధీకి స్వల్ప ఉరట లభించింది. కోర్టు హాజరు నుండి మినహాయిం
Read Moreఅవకాశం ఇస్తే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ సాకారం చేస్తాం : ప్రకాశ్ జవదేకర్
వన్ నేషన్– వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం ప
Read More