National
పట్టాల పొంటి నడిచారని గుంజీలు తీయించారు
గోవా–కర్నాటక సరిహద్దుల్లోని ఫేమస్ దూద్ సాగర్ జలపాతం చూసేందుకు వెళ్లిన ట్రెక్కర్లతో రైల్వే పోలీసులు గుంజీలు తీయించారు. ముందు స్టేషన్
Read Moreఅది అవినీతి నేతల కూటమి.. ప్రతిపక్షాల మీటింగ్పై బీజేపీ చీఫ్ నడ్డా ఫైర్
ఇయ్యాల ఎన్డీయే మీటింగ్ మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం 38 పార్టీలు హాజరు అవుతాయంటున్న నేతలు మాది దేశ సేవ కోసం ఏర్పడిన కూటమన్న నడ్డా
Read Moreసింగపూర్లో ఎంపీలుగా మనోళ్లు ముగ్గురు
వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం సింగపూర్: మన దేశ మూలాలున్న ముగ్గురు సింగపూర్ వాసులు.. ఆ దేశ పార్లమెంట్ ఎంపీలుగా నామినేట్ అయ్యారు. సింగపూర్ ఇండియన్ చాంబర్
Read Moreరాజ్యసభకు 11 మంది ఏకగ్రీవం
గుజరాత్నుంచి రెండోసారి జైశంకర్ న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి జైశంకర్, టీఎంసీ నేత డెరెక్&
Read Moreఖమ్మం – సూర్యాపేట హైవేపై ఆగని యాక్సిడెంట్లు
హైవే నిర్మాణంలో టెక్నికల్ లోపాలే కారణమనే విమర్శలు సర్వీస్రోడ్లు లేక హైవే ఎక్కుతున్న బర్రెలు, ఆవులు  
Read Moreనీకు సెల్యూట్ బాసూ : పుట్టుకతోనే చేతుల్లేవు.. కాళ్లతో రాస్తున్నాడు
ఆయనకు రెండు చేతులు లేవు. కానీ, మనోబలం నిండుగా ఉంది. బాగా చదివి ప్రయోజకుడు కావాలనే లక్ష్యం అతడిని వైకల్యాన్ని మరిపించింది.చదవడం సులభమే.. కానీ,చేతులు లే
Read Moreఉద్యోగార్థుల కోసం..కరెంట్ అఫైర్స్
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ రెండో వరల్డ్ టెస్ట్చాంపియన్షిప్ టైటిల్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్పై 209 పరుగులతో ఆస్ట్రే
Read Moreమోడీకి మరో ఘనత.. ఐక్యరాజ్యసమితి లో మన్ కీ బాత్ లైవ్
మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం.. 370 ఆర్టికల్ రద్దు.. ఇలా చాలా విషయాల
Read Moreఇద్దరు ఆప్ మంత్రులు రాజీనామా..కేజ్రీవాల్ ఆమోదం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ సైతం పదవిని వదులుకున్నారు. వారిద్దరి రాజీనామాలను సీఎం
Read Moreమనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షా
Read Moreసిసోడియా సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వా
Read Moreగుజరాత్లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు
గుజరాత్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. మధ్యాహ్నం 3:21గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
Read More












