new Delhi

ఆరు నెలలైనా పసుపు బోర్డు పత్తా లేదు: కేఆర్ సురేశ్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్​లో పసుపు బోర్డు ప్రకటించి 6 నెలలైనా.. ఇప్పటి వరకు ఆ బోర్డు నిశానా(పత్తా) లేదని రాజ్య సభ సభ్యుడు కే

Read More

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఓకే

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి 6:1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు  సీజేఐ సహా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా.. వ

Read More

ఢిల్లీ కోచింగ్ సెంటర్ లోకి వరదల ఘటనలో..మరో ఐదుగురు అరెస్టు

దర్యాప్తునకు కమిటీ నియమించిన కేంద్రం  మొత్తం 7కు చేరిన నిందితుల సంఖ్య.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు  కోచింగ్ సెంటర్ల

Read More

పాముకాటు మరణాలు మన దేశంలోనే అత్యధికం: రాజీవ్ ప్రతాప్ 

దేశంలో పాముకాటుతో .. ఏటా 50 వేల మంది మృతి న్యూఢిల్లీ: దేశంలో పాముకాటు మరణాలు ఏటా భారీగా పెరుగుతున్నాయని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ లోక్ స

Read More

అదానీ విల్మార్ లాభం రూ. 313 కోట్లు

న్యూఢిల్లీ: ఆదాయం పెరగడంతో అదానీ విల్మార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో రూ. 313.20 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది.   క్రిత

Read More

రష్యా, ఉక్రెయిన్‌ వార్​లో మరో భారతీయుడు మృతి

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ మరో భారతీయుడు మృతిచెందాడు. హర్యానాకు చెందిన రవి మౌన్ (22) అనే యువకుడు యుద్ధంలో మరణించ

Read More

దేశంలో ట్యాక్స్ టెర్రరిజం .. వ్యవస్థలన్నీ ఆగమైతున్నయ్ : రాహుల్ గాంధీ

లోక్​సభలో రాహుల్ గాంధీ ఫైర్ మిడిల్ క్లాస్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అదానీ, అంబానీకి సంపద దోచిపెడ్తున్నరు ఆరుగురి పద్మవ్యూహంలో దేశం చిక్కుకు

Read More

4 లక్షల సుజుకీ టూవీలర్లు రీకాల్

న్యూఢిల్లీ: ఇగ్నిషన్‌‌‌‌లో సమస్యలు ఉన్నాయనే అనుమానంతో సుమారు నాలుగు లక్షల టూవీలర్లను సుజుకీ మోటార్‌‌‌‌‌&z

Read More

తెల్లాపూర్, కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ను పూర్తి చేయండి : ఎంపీ రఘునందన్​ రావు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని తెల్లాపూర్– కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మెదక

Read More

తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి : ఎంపీ లక్ష్మణ్

రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆ

Read More

ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్‌లో సింగపూర్ పాస్​పోర్టు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్​పోర్టుల జాబితాలో సింగపూర్ ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. ఆ దేశ పాస్​పోర్టుతో వీసా లేకుండా 195 దేశాలకు వెళ్

Read More

చైనా నావికుడిని కాపాడిన ఇండియన్ నేవీ

న్యూఢిల్లీ: తీవ్రంగా గాయపడిన ఓ చైనా నావికుడిని ఇండియన్​ నేవీ రక్షించింది. ప్రతికూల వాతావారణ పరిస్థితుల్లో ముంబైకి సుమారు 370 కిలో మీటర్ల దూరంలోని

Read More

స్పీకర్​ వర్సెస్​ అభిషేక్​ బెనర్జీ .. లోక్​సభలో బడ్జెట్​పై చర్చ 

లోక్​సభలో బడ్జెట్​పై చర్చ  సందర్భంగా స్పీకర్, టీఎంసీ ఎంపీ మధ్య మాటల యుద్ధం న్యూఢిల్లీ: లోక్​సభలో బడ్జెట్​ 2024–25 పై చర్చ సందర్భం

Read More