News

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి : చంద్రమోహన్​

కామారెడ్డి,  వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని కామారెడ్డి అడిషనల్​కలెక్టర్​చంద్రమోహన్​సూచించారు. మంగళవారం ఆఫీస

Read More

మోదీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు

వెలుగు నెట్​వర్క్: ​నిజామాబాద్​జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధానమంత్రి మోదీ సభకు  ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, బోధన్,​ ఎల్లారెడ్డి, జుక్కల

Read More

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ధన్ పాల్

నిజామాబాద్​అర్బన్, వెలుగు: ఇందూరు జన గర్జన సభ కోసం నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్

Read More

ఆర్​ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన

సిరికొండ, వెలుగు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల  పోరాట కమిటీ పిలుపు మేరకు మండలంలోని రావుట్ల హైస్కూల్​లో టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రా

Read More

దుబ్బతండాలో గడపగడపకు కాంగ్రెస్ : సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి, వెలుగు: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్​ఎస్టీ సెల్​ఆధ

Read More

ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా? : షబ్బీర్​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్​వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్ర

Read More

పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పిట్లం, వెలుగు: ఎమ్మెల్యే హన్మంత్​షిండే మంగళవారం పిట్లం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.  

Read More

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మధ్యప్రదేశ్‌లోని సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు. బీహారీ చౌక్ ప్రాంతంలో అక

Read More

చంద్రుడిపై మళ్లీ కమ్ముకుంటున్న చీకట్లు.. విక్రమ్, ప్రజ్ఞాన్​లపై ఆశలు గల్లంతు!

స్లీప్ మోడ్​లోనే ల్యాండర్, రోవర్​ ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలం న్యూఢిల్లీ: చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తుండటంతో చీకట్లు కమ్ముకున్నాయి. రెండు

Read More

బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని సంతాపం, 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

సెప్టెంబర్ 30న తమిళనాడులోని నీలగిరి బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క

Read More

జ్వరంతో.. యువకుడు మృతి

ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ వికటించడమే కారణమని ఆందోళన పర్వతగిరి (సంగెం), వెలుగు : జ్వరంతో బాధపడుతున్న యువకుడిని ఓ డ

Read More

గణేష్ నిమజ్జనం.. 19వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు

పండుగ చివరి రోజైన అనంత చతుర్దశి పవిత్ర సందర్భంగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఊరేగింపులు చేపట్టే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబయ

Read More

బెయిల్​ వచ్చినా మూడేండ్లు జైల్లోనే..

న్యూఢిల్లీ: అధికారుల నిర్లక్ష్యం ఓ ఖైదీకి శాపంగా మారింది. కోర్టు బెయిల్ ఇచ్చినా.. అందుకు సంబంధించిన ఈమెయిల్ ఆర్డర్ కాపీని అధికారులు ఓపెన్ చేయకపోవడంతో

Read More