News
70 ఏండ్ల అలవాటు తేలిగ్గా పోదు : కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై కమలం పార్టీ నేతలు
Read Moreలష్కరేను టెర్రర్ లిస్టులోకి చేర్చిన ఇజ్రాయెల్
న్యూఢిల్లీ: ముంబైపై టెర్రర్ అటాక్స్ జరిగి15 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తయిబాను
Read Moreకావేరీ సీడ్స్కు రూ.10 కోట్ల లాభం
హైదరాబాద్, వెలుగు : విత్తన ఉత్పత్తి కంపెనీ కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో రూ.10.72 కోట్ల లాభాన్ని ఆర్జిం
Read Moreసోషల్ మీడియాపై నిఘా పెట్టినం : వెంకట్ రావు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై నిఘా పెట్టామని కలెక్టర్ వెంకట్ రావు చెప్పారు.
Read Moreకొడుతూ తీస్కెళ్లినా మంచిగనే చూస్కున్నరు
హమాస్ చెర నుంచి విడుదలైన మహిళల వెల్లడి గాజా: హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు బందీలు విడుదలయ్యారు. సోమవారం రాత్రి ఇజ్రాయెల్కు చెందిన యోచ
Read Moreఅజారుద్దీన్ హయాంలో.. హెచ్సీఏలో నిధుల గోల్మాల్
బాల్స్, కుర్చీలు, జిమ్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఫ్రాడ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెచ్సీఏ సీఈవో కంప్లైంట్ అజారుద్దీన్, విజయానంద్&z
Read Moreచిట్యాలలో 40 కిలోల బంగారం, 180 కిలోల వెండి పట్టివేత
నార్కట్పల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతున్నది. గురువారం ఎన్హెచ్65పై నల్గొండ జిల్లా చిట్యాల టౌన్ ల
Read Moreఒలింపిక్స్లో స్క్వాష్.. కళ నెరవేరిందంటూ ఇండియన్ ప్లేయర్స్ ఎమోషనల్
2028 జరిగే ఒలింపిక్స్ లో కొత్తగా క్రీడలను చేర్చిన సంగతి తెలిసిందే. వాటిలో క్రికెట్ తో పాటు స్క్వాష్ కూడా ఒకటి. WSF, US స్క్వాష్ మరియు PSA లు LA28 ఒలిం
Read Moreశబరిమల యాత్రికుల బస్సు బోల్తా.. 13మందికి గాయాలు
40 మంది శబరిమల యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మందికి పైగా గాయ
Read Moreఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి 13 ఫ్లైట్స్ దారి మళ్లింపు
వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ 16న రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్య ఢిల్లీ విమానాశ్రయం నుంచి జైపూర్, లక్నో, అహ్మదాబాద్లకు మొత్తం 13 విమానాల
Read Moreమన అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని అమెరికా కోరుతోంది : ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 విజయం ఇస్రోకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా.. భారత అంతరిక్ష సాంకేతికతను తమతో పంచుకోవాలని
Read Moreకేసు బుక్కయినా పర్లేదు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కాంగ్రెస్ నేత
బెంగాల్ ముర్షిదాబాద్లోని బెర్హంపూర్ సమీపంలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లం
Read Moreదేవభూమిలో ప్రధాని.. పార్వతి కుండ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లోని 'దేవభూమి'ని సందర్శించారు. పితోర్గఢ్లోని పార్వతి కుండ్లో ప్రార్థనలు చేసి పూజలు
Read More