Nirmal
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నస్పూర్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు ఆదివారం నస్పూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. స్థానిక సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కా
Read Moreకాకి లెక్కల వల్లే ప్రాజెక్టులకు ముప్పు
గేజింగ్ స్టేషన్లు, సెన్సార్లు లేకపోవడమే కారణం సీడబ్ల్యూసీ రిపోర్ట్తో బయటపడ్డ నిజం వరద ఉధృతిని నిర్ధారించలేకపోతున్న ఆఫీసర్లు ప్రమాదంలో ఉమ్మడి
Read Moreలక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల
నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4
Read Moreబేల్ తరోడ సర్పంచ్ విన్నూత నిరసన
నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో.. బేల్ తరోడ సర్పంచ్ గోప సాయినాథ్ వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లని చొక్కాపై తెల్లని అక్షరాలత
Read Moreదళితబంధు అడిగితే మహిళలపై కేసులు పెడతారా? : షర్మిల
నిర్మల్ జిల్లా: దళిత బంధు అడిగినందుకు మహిళలపై కేసులు పెడతారా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చ
Read More187వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
నిర్మల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అప్పులేని రైతు లేడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. రుణమాఫీ అని కేసీర్ రైతులను నిలువునా మోసం చే
Read Moreదళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో
నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ
Read Moreనిర్మల్లో ఐదుగురు కిడ్నాపర్ల అరెస్ట్
నిర్మల్లో ఐదుగురు కిడ్నాపర్ల అరెస్ట్ ఆర్ఎంపీని కిడ్నాప్ చేసి రూ.5 లక్షలు డిమాండ్ నిందితులను పట్టుకున్న వంజర ప్రజలు నిర్మల్, వెలు
Read Moreరెండేళ్ల తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇన్సూరెన్స్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఎట్టకేలకూ ఇన్సూరెన్స్ చేయించింది. రెండేళ్ల తర్వాత మొత్తం 6104 మంది విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించింది.
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్,వెలుగు: నిర్మల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సహకారం తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. శనివారం
Read Moreఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఆసిఫాబాద్(రెబ్బెన),వెలుగు: రెబ్బెనలో రైల్వే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ సోయం బాపూరావు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన
Read Moreవాతావరణంలో పెరిగిన తేమ..పత్తి రైతుల్లో ఆందోళన
ఆదిలాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లకు ముహూర్తం కుదిరింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఆఫీసర్లు, ట్రేడర్లు తేమ పేరు
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్,వెలుగు: నిర్మల్ లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్ప
Read More












