Odisha
కట్నం కోసం కరోనా వేధింపులు
భర్త, అత్తమామపై కొత్త పెళ్లికూతురు ఫిర్యాదు ఒడిశాలోని ముర్తుమా గ్రామానికి చెందిన పూజా సర్కార్కు జయంత్ కుమార్తో మార్చి 2న పెండ్లి జరిగింది. పెండ్లి స
Read Moreకరోనా వ్యక్తులు ఉంటే ఇంట్లో లేదా ఆస్పత్రిలో.. ఉండకపోతే జైలుకే
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులు ఎవరైనా క్వారెంటైన్లో ఉండేందుకు, ఆస్పత్
Read Moreకరోనా ఎఫెక్ట్ : ఒడిశాలో స్కూళ్లు, కాలేజీలు బంద్
ఒడిశా ప్రభుత్వం కరోనాను రాష్ట్రవిపత్తుగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. కరోనాను డీల్ చేస
Read More20 ఏళ్లు నాన్స్టాప్గా: మామిడి టెంకలతో గంజి తాగే రోజులవి..!
నమ్మరుగానీ, లోకల్ జనాలతో మాట్లాడడం రాని వ్యక్తి… ఏకంగా 20 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు! ఆయన జనాన్ని అడిగేదొకటే…‘అపనా మానే ఖుసీ తా (మీరు హేపీగాఉన్నా
Read Moreఎవరైనా వచ్చి కాపాడండి: కోతుల వీరంగం 12 మందికి తీవ్ర గాయాలు
కేంద్రపారా: కోతుల దాడిలో 12 మందికి గాయాలైన సంఘటన మంగళవారం ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా, బాదమంగరాజ్ పూర్ గ్రామంలోకి ప్రవేశించిన కోత
Read Moreఒడిశా అసెంబ్లీ చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్
ఒడిశా అసెంబ్లీ చరిత్రలో తొలిసారి బడ్జెట్ను కొంచెం కొత్తగా ప్రవేశపెట్టింది ఆ రాష్ట్రం. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి నిరంజన్ పుజారి బడ్జెట్ను పెన్ డ
Read Moreదారుణం: ప్రాణాలు పోతుంటే సెల్ఫీలు దిగుతున్నారు
ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో త్రీవగాయాలై సాయం కోసం ఎదురు చూస్తుంటే..ఆ యువకుడి నిస్సహాయతను, అనుభవిస్తున్న క్షోభను గుర్తుగా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డార
Read Moreకరెంటు తీగలకు తగిలిన బస్సు.. ఆరుగురు మృతి
ఒడిశా: బస్సు కరెంటు తీగలకు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని గజాం జిల్లా బొలంత్రలో జరిగింది. మంద్ రాజ్ పూర్ రోడ్డులో ప్రయాణీకుల
Read Moreలోయలో పడ్డ బస్సు…ఏడుగురి మృతి
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు
Read Moreరెండో తరగతిలోనే చూపు కోల్పోయిన అంధురాలికి సివిల్స్
శరీరంలో అన్ని అవయవాలు బాగున్నా.. సివిల్స్ సాధించాలంటే ఎంతో కఠోర శ్రమ అవసరం. అటువంటిది చూపు లేకుండా సివిల్స్ సాధించడమంటే మాటలు కాదు. ఒడిశాకు చెందిన తపస
Read Moreచిల్కాకు రెక్కల గెస్టులు
వలస పక్షులకు అడ్డా ఒడిశాలోని చిల్కా సరస్సు. చలికాలంలో మస్తు పక్షులు వస్తాయక్కడికి. మరి చలికాలమైందిగా. ఈసారీ పలకరించడానికి వచ్చేశాయి. వందల్లో, వేలల్లో
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్
Read Moreఆర్గానిక్ ఫార్మింగ్ వైపు.. ఒడిశా
ఆరోగ్యకరమైన పంటల్ని పండించే సహజమైన సాగు పద్ధతులనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇండియాలో ఈ వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నా, పంట విస్తీర్ణం ఆ రేంజ
Read More












