officials
అర నిముషంలో కూలిన ఆరంతస్తుల భవనం
సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం బిల్డింగ్ సగభాగాన్ని అధికారులు నేలమట్టం చేశ
Read Moreసర్వేకు వెళ్లిన అధికారులపై తండావాసుల దాడి
భూమి సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై తండా వాసులు దాడి చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్లో ఈ సంఘటన చోటుచేసుక
Read Moreదుకాణాలు కూల్చేసిన అధికారులు.. రోడ్డున పడ్డ వ్యాపారులు
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైతు బజార్ దగ్గర వ్యాపారుల షాపులను మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కూరగాయల షాపులు కూలగొట
Read Moreబొక్క కోసం వచ్చి బోనులో పడ్డ చిరుత
చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ములబగల్ ప్రాంతంలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఎముక కోసం వచ్చ
Read Moreపాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తం : హిమాచల్ సీఎం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాతపెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మరోసారి స్పష్టం చేశారు. పాతపె
Read MoreLMD కాకతీయ కాలువకు నీటి విడుదల
కరీంనగర్: LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్
Read Moreవైరా మత్స్యశాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు
ఖమ్మం జిల్లా వైరా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్ పే
Read MoreV6 ఎఫెక్ట్ : తిర్యాణి బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు
కొమురంభీం జిల్లా తిర్యాణి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ శారదపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వంట మనుషులు డుమ్మా కొట్టడంతో విద్యార్థ
Read Moreఅధికారుల నిర్లక్ష్యంతో మందకొడిగా వడ్ల కొనుగోళ్లు
గద్వాల, వెలుగు: రైతుల చేతికొచ్చిన వడ్లను కొనడంలో జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్లో 2 లక్షల 45 వేల
Read Moreవీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన నిందితులు
బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన సీబీఐ స్పెషల్ కోర్టు న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్లో అరెస్టయిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్
Read Moreఏ కేసులో విచారణకు రమ్మన్నారో తెలియదు: రోహిత్ రెడ్డి
హైదరాబాద్: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సమాచారం ఉన్నా.. లేకపోయినా ఎంక్వైరీకి రావాల్సిందే అని ఈడీ ఆఫీసర్లు తేల్చ
Read Moreఅధికారులు చొరవ తీసుకుంటే హాస్టళ్లలో ఇబ్బందులు ఉండవు : మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా : అధికారులు చొరవ తీసుకుని పని చేస్తే హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంక్షేమ హాస్టళ్
Read More