officials

దళిత బంధుతో అభివృద్ధి చెందాలన్న కలెక్టర్ శరత్

కంది, వెలుగు: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యా

Read More

లక్షలు ఖర్చుపెట్టి మొక్కలు నాటిన్రు..ఎండిపోతుంటే పట్టించుకుంటలే

కామారెడ్డి, వెలుగు: ఊళ్లలో నాటిన మొక్కలు ఎండిపోతే  కింది స్థాయి ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు తమ ఆఫీసులోనే లక్షలాది

Read More

ఎమ్మెల్యే కబ్జాలు, అవినీతిపై వారానికో సీడీ విడుదల: సామరంగారెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. అధికారులు,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారన

Read More

హిల్ ఫోర్ట్ కేసు: జీతాలు ఆపేస్తే.. అధికారుల్లో కదలిక వస్తుందన్న హైకోర్టు

హైదరాబాద్ లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనికి ఆర్థిక, పర్యాటక శాఖ కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం

నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆహారంల

Read More

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం

Read More

సీఎం కేసీఆర్ పర్యటనపై అధికారులతో మంత్రి గంగుల రివ్యూ

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించి కలెక్టరేట్‭లో అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్‭లో అధునాతన హంగులతో నిర్

Read More

JNTUH పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

JNTUH పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీలలో బయోమెట్రిక్ అటెండెన్స్ ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు మరోసారి అదేశాలు జారీ చేశారు. గతంలోనే అదేశాలు ఇచ

Read More

ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు

ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు ఆగుతున్న అభివృద్ధి..  ఆందోళన బాటలో ప్రజలు మెదక్​ జిల్లాలో ఆర్ఆర్ఆర్, ల్యాండ్ పూలింగ్, ఇంటిగ్రే

Read More

దామరచర్ల టూర్​ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ సందర్శనకు కేసీఆర్​

సీఎం కేసీఆర్​ సోమవారం దామరచర్లలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేసీఆర్​

Read More

కుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాగజ్ నగర్,

Read More

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.

Read More

జమ్మికుంట మార్కెట్ లో బ్రహ్మాజి మూవీ షూటింగ్కు నో పర్మిషన్

కరీంనగర్ జిల్లా: ముందస్తు అనుమతి లేకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీకి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరాశ ఎదురైంది. జమ్మికు

Read More