officials
ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వన్నెల పతాక రెపరెపలు
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు కేంద్ర మంత్రుల మార్నింగ్ వాక్&zwn
Read Moreవజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
హన్మకొండ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాలను అందజేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివ
Read More56 దవాఖాన్లపై వరద ప్రభావం..అధికారుల అలసత్వం
హైదరాబాద్, వెలుగు: వరద నీటిలో మునిగిన దవాఖాన్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఆరోగ్యశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్నారు. మంథనిలో మునిగిన 50 బెడ్ల
Read Moreసామాన్యుల ఇండ్లను కూలగొట్టారు కానీ...
లీడర్ల ఇండ్లను నామమాత్రంగా పడగొట్టారంటున్న కీసర బాధితులు మేడ్చల్ జిల్లా: కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు
Read Moreపదవి పోయినా పర్లేదు.. నేనోంటో చూయిస్తా
నారాయణపేట, వెలుగు: జడ్పీ మీటింగ్ అంటే పిల్లలాటనా..? ప్రతిప్రతినిధులు పనికిమాలినోళ్లా..? ఇక్కడ నియంత పాలన నడుదవని, తన పదవి పోయినా పర్లేదు..
Read Moreఅధికారులతో సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లు
ఉన్నతాధికారులతో రెండో రోజూ సీఎం సమీక్ష న్యూఢిల్లీ, వెలుగు: అప్పుల సేకరణపై బుధవారం రెండో రోజూ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
Read Moreరేపు మళ్లీ ఈడీ ముందుకు సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో సారి సోనియాను ఈడీ ప్రశ్నించింది. ఇవాళ దాదాపు 6 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. రేపు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించ
Read Moreఅందర్నీ తప్పుదోవ పట్టించి.. పనులకు టెండర్లు పిలవట్లే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జడ్పీ మీటింగ్ ఆయా శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు. పలు ఆంశాలపై న
Read Moreసిద్దిపేట జిల్లా పరిధిలో హైవే నిర్మాణానికి భూసేకరణ
సిద్దిపేట, వెలుగు : ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే (765 డీజీ) నిర్మాణానికి సిద్దిపేట జిల్లా పరిధిలో భూమిని సేకరించడానికి అధికారులు రంగం
Read Moreవర్షాలతో జనం విలవిల.. అధికారుల మందు పార్టీ
గోదావరి సహాయక చర్యలను గాలికొదిలేసిన అధికారులు భద్రాచలం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనంలో జల్సా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భారీ వర్ష
Read Moreకడెం ప్రాజెక్ట్ వద్ద తగ్గిన వరద ఉధృతి
నిర్మల్: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో వరద నీరు గండి గుండా కిందికి పోతోంది. దీంతో అధికారులు ఊపిర
Read Moreవర్షాల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సికింద్రాబాద్: వర్షాల కారణంగా ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలక్నుమా–-లింగంపల్లి రూట్లో 6, లింగంపల్లి &
Read Moreసొంత డబ్బుతో రోడ్డును బాగు చేసుకున్నరు
మంచిర్యాల జిల్లా: రోడ్డు మరమ్మతు కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన పనికాకపోవడంతో... విసిగి వేసారిన ప్రజలు సొంత డబ్బుతో రోడ్డును బాగు చే
Read More