వర్షాల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

వర్షాల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

సికింద్రాబాద్: వర్షాల కారణంగా ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలక్​నుమా–-లింగంపల్లి రూట్​లో 6, లింగంపల్లి –- ఫలక్​నుమా రూట్​లో 7, రామచంద్రాపరం-– ఫలక్​నుమా, ఫలక్​నుమా– -హైదరాబాద్​మధ్య నడిచే ఒక్కో సర్వీసును రద్దు చేశామన్నారు.  సోమవారం నుంచి తిరిగి యధావిధిగా నడుస్తాయన్నారు.