paddy procurement

ధాన్యం తూకంలో కోత విధిస్తున్నరు.. రైతుల ఆగ్రహం

ధాన్యం కొనుగోలులో మతకు అన్యాయం జరుగుతుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. తడిసిని ధాన్యం కొనడం లేదని.. తరుగు పేరుతో దోచు

Read More

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో రోడ్డెక్కిన అన్నదాతలు

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం పోసి నెల రోజులు అవుతున్న కొనుగోలు చేయడం లేదని మే 11వ తేదీ గురువారం జగిత్యాల జిల్లా గొల్లప

Read More

రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోంది: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కలిసి రైతులను దోపిడీ చేస్తోందని.. ఆఖరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ క

Read More

వడ్లు కొనడం లేదంటూ..హైవేలపై రైతుల ఆందోళన

నల్గొండ జిల్లాలో అన్నదాతల రాస్తారోకోలు ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్​ హాలియా/దేవరకొండ, వెలుగు: ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొనడం లేదంటూ ఆగ్రహించి

Read More

రోడ్డెక్కిన మక్కజొన్న రైతులు

అయిజ/శాంతినగర్, వెలుగు: మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో మక్కలు కొనడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జూలకల్లు కొనుగోలు కేంద్రం సమీపంలోని కర్నూలు&

Read More

కమీషన్ ఉంటేనే కేసీఆర్ పనులు చేస్తడు : వివేక్ వెంకటస్వామి

కమీషన్ ఉంటేనే సీఎం కేసీఆర్ పనులు చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మే 3వ తేదీ బుధవారం పెద్దపల్లి జిల్

Read More

 ధాన్యం కొనుగోలులో గొడవ.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు

వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల మధ్య మాట మాట పెరిగి ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో

Read More

ధాన్యం విషయంలో ఆందోళన వద్దు : మంత్రి గంగుల

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. వందేళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పడూ జరగలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. మే 2వ తేదీ మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్

Read More

వడ్ల పైసలు ఇంకా రాలె!

 45 రోజులు దాటిన అందని డబ్బులు  ఆందోళనకు దిగిన రైతులు మహబూబాబాద్, వెలుగు: ఖరీఫ్ వడ్ల పైసలు ఇంకా రైతుల అకౌంట్లో పడలేదు. 24గంటల్లో చెల్లిస

Read More

సీజ్‌ చేసిన గోదాముల్లో..సీఎంఆర్ వడ్లు!

పూడూరు వద్ద 14 వేల మెట్రిక్ టన్నులు నిల్వ సివిల్ సప్లై అధికారల తనిఖీల్లో వెలుగులోకి కోర్టు ఆదేశాలతో సీజ్ చేసేందు వెళ్తే దొరికిన వడ్లు పక్కదార

Read More

ఇబ్బందుల్లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు : మంత్రుల గంగుల

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్ల

Read More

సూర్యాపేట జిల్లాలో టార్గెట్‌ను చేరుకోని వడ్ల కొనుగోళ్లు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. మిల్లుల

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: రైస్​ మిల్లర్లు నాణ్యత పేరుతో ధాన్యం కటింగ్​ పెడితే చర్యలు తప్పవని కలెక్టర్​ భారతి హోళికేరి హెచ్చరించారు. అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన

Read More