Parliament Sessions

పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ  కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రో రేట్లను తగ్గించేందుకు అవసరమైన

Read More

మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఇండియన్ మిసైల్ పడిన ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, ఈ విషయాన్ని తాము స

Read More

జనాల జోలికోస్తే ఊరుకునేది లేదు

కేంద్ర బడ్జెట్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదన్నారు రాహుల్ గాంధీ.

Read More

సభలో బహిరంగ చర్చలకు సిద్ధం

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమన

Read More

పార్లమెంట్ లో ఆగని ఆందోళనలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సోమవారానికి, లోక్ సభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి.  లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు

Read More

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ ఆరంభం నుంచే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఇష్యూపై ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం ప

Read More

లోక్ సభలో టీఆర్ఎస్ ఆందోళన... రాజ్యసభ వాయిదా

పార్లమెంట్ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభం అయిన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిపక్షలు ఆందోళ

Read More

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. వాకౌట్

పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాప

Read More

భయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్ 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం

Read More

రైతు ఆందోళనలు: నేషనల్ హైవే అథారిటీకి వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: గతేడాది అక్టోబరులో మొదలైన రైతు ఆందోళనల వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి భారీ నష్టం వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Read More

సస్పెన్షన్ ఎత్తేయాలి.. విపక్ష ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. అయితే సభ మాత్రం సజావుగా సాగడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది. ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతుం

Read More

రాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్

రాజ్యసభ విపక్షాల ఆందోళనతో అట్టుడికింది. 12 మంది విపక్ష ఎంపీలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్

Read More

సారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం

న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ

Read More