Parliament Sessions

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ సమవేశాలు ప్రారంభం అయిన రోజే  రగడతో మొదలయ్యాయి. విపక్షాల ఆందోళనతో లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలను రద్దు

Read More

ప్రజా సమస్యలపై చర్చ జరగాలి

ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడు

Read More

పార్లమెంట్ లో ధర్నా.. ఎంపీలకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌లో ధర్నా చేయాలని సీఎం కేసీఆర్‌  టీఆర్​ఎస్​

Read More

20 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు వింటర్ సెషన్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 20 ర

Read More

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు

Read More

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలె

వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సోనియా గాంధీ ఇంట్లో మీటింగ్ జరిగింది. ర

Read More

కేసీఆర్‌‌.. తెలంగాణ రైతులనూ ఆదుకో

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఆదివాసీలు, రైతుల తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తికాయత్ చెప్పారు

Read More

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలె

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ చట్టాలను పార్లమెం

Read More

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను

Read More

బార్డర్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించాలె

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం

Read More

రాజ్యసభ డిప్యూటీగా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా నియమితులయ్యారు. ఇంత వరకు డిప్యూటీ లీడర్ గా ఉన్న పీయూష్ గోయల్ రాజ్యసభ లీడర్

Read More

పార్లమెంట్ సమావేశాలపై రేపు అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నిర్వహణపై రేపు ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 19న సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప

Read More

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.. పందొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు

Read More