Parliament Sessions

చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ

Read More

కీలక మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

పార్లమెంట్లో కీలకమైన కేంద్రమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ప్రధ

Read More

పార్లమెంట్ లో విపక్ష పార్టీల సమావేశం... సస్పెన్షన్ పై చర్చ

పార్లమెంట్ సమావేశాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ విపక్షాలకు చెందిన 12 మంది రాజ్యసభ ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీలను శీతాక

Read More

ఆందోళనల నడుమ బిల్లుకు ఆమోదం

సోమవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును

Read More

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ సమవేశాలు ప్రారంభం అయిన రోజే  రగడతో మొదలయ్యాయి. విపక్షాల ఆందోళనతో లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలను రద్దు

Read More

ప్రజా సమస్యలపై చర్చ జరగాలి

ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడు

Read More

పార్లమెంట్ లో ధర్నా.. ఎంపీలకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌లో ధర్నా చేయాలని సీఎం కేసీఆర్‌  టీఆర్​ఎస్​

Read More

20 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు వింటర్ సెషన్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 20 ర

Read More

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు

Read More

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలె

వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సోనియా గాంధీ ఇంట్లో మీటింగ్ జరిగింది. ర

Read More

కేసీఆర్‌‌.. తెలంగాణ రైతులనూ ఆదుకో

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఆదివాసీలు, రైతుల తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తికాయత్ చెప్పారు

Read More

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలె

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ చట్టాలను పార్లమెం

Read More

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను

Read More