Parliament Sessions
పార్లమెంట్ లో ఆగని ఆందోళనలు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సోమవారానికి, లోక్ సభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు
Read Moreరాజ్యసభలో విపక్షాల ఆందోళన
రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ ఆరంభం నుంచే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఇష్యూపై ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం ప
Read Moreలోక్ సభలో టీఆర్ఎస్ ఆందోళన... రాజ్యసభ వాయిదా
పార్లమెంట్ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభం అయిన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ప్రతిపక్షలు ఆందోళ
Read Moreలోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.. వాకౌట్
పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాప
Read Moreభయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం
Read Moreరైతు ఆందోళనలు: నేషనల్ హైవే అథారిటీకి వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబరులో మొదలైన రైతు ఆందోళనల వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి భారీ నష్టం వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Read Moreసస్పెన్షన్ ఎత్తేయాలి.. విపక్ష ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. అయితే సభ మాత్రం సజావుగా సాగడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది. ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతుం
Read Moreరాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్
రాజ్యసభ విపక్షాల ఆందోళనతో అట్టుడికింది. 12 మంది విపక్ష ఎంపీలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read Moreచర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ
Read Moreకీలక మంత్రులతో ప్రధాని మోడీ భేటీ
పార్లమెంట్లో కీలకమైన కేంద్రమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ప్రధ
Read Moreపార్లమెంట్ లో విపక్ష పార్టీల సమావేశం... సస్పెన్షన్ పై చర్చ
పార్లమెంట్ సమావేశాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ విపక్షాలకు చెందిన 12 మంది రాజ్యసభ ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీలను శీతాక
Read Moreఆందోళనల నడుమ బిల్లుకు ఆమోదం
సోమవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును
Read More












