రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ ఆరంభం నుంచే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఇష్యూపై ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం పై రాజ్యసభలో విపక్ష ఎంపీల ఇవాళ కూడా ఆందోళన నిర్వహించారు. ఎంపిలపై సస్పెన్షన్ ఎత్తివేయకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు జీరో అవర్ లో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని సభ్యులకు సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. ప్రభుత్వం తమను రెచ్చగొడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే అన్నారు. అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
- దేశం
- December 13, 2021
లేటెస్ట్
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
- NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవే..
- దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి