వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సోనియా గాంధీ ఇంట్లో మీటింగ్ జరిగింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరీ, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ లాంటి నేతలు పాల్గొన్నారు. రైతు సమస్యలు, MSP, పెట్రోల్-డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం లాంటి ప్రజా సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని మీటింగ్ తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పారు. సరిహద్దుల్లో చైనా చర్యలు, జమ్మూకశ్మీర్ లో పరిస్థితులను కూడా లేవనెత్తుతామన్నారు. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
కనీస మద్దతు ధరపై చట్టం చేయాలె
- దేశం
- November 26, 2021
లేటెస్ట్
- జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు షురూ
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లీడర్లు
- భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాజీపేట రైల్వే డీజిల్ షెడ్కు అవార్డు
- కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- కామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
- రూ. 53 లక్షల పట్టివేత
- ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్రావు
- ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!