పార్లమెంట్ సమవేశాలు ప్రారంభం అయిన రోజే రగడతో మొదలయ్యాయి. విపక్షాల ఆందోళనతో లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్లకార్డులతో వెల్ లోకి వచ్చిన సభ్యులు నిరసనకు దిగారు. మరోవైపు లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు సైతం ఆందోళను దిగారు. వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎంపిలను స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలు సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నారన్నారు. దానికి తగ్గట్టుగా ఎంపీలు వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
- దేశం
- November 29, 2021
లేటెస్ట్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
- Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- ఖమ్మం జిల్లాలో..గాలివాన బీభత్సం
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే