
Peddapalli
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు
Read Moreసింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి గనుల పని స్థలాల్లో చేరిన వరదనీరు రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం పెద్దపల్లి జిల్లా: గత మూడు రోజులుగా ఏకథాటిగా
Read Moreపెద్దపల్లి కాంగ్రెస్లో గ్రూపులు
ఎవరికి వారుగా చీలిన లీడర్లు ప్రోగ్రాం ఏదైనా సొంతంగానే ముందుకు ఎవరి వెనుక నడవాలో కన్ఫ్యూజన్లో క్యాడర్ పెద్దపల్లి,
Read Moreలద్నాపూర్లో మంత్రి హరీశ్కు నిరసన సెగ
అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన భూ నిర్వాసితులు పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మంత్రి హరీశ్రావుకు నిరసన తెగ తగిలింది. మంథనిలో ఓ కార్యక్రమాన
Read Moreబొడ్రాయి పండుగలో పాల్గొన్న వివేక్
మాజీ ఎంపీ బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి బుధవారం పెద్దపల్లి జిల్లా పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అంతర్గాం మండలంలోని పెద్దంపేట్ గ్రామంలో
Read Moreలద్నాపూర్ నిర్వాసితులపై సింగరేణి దౌర్జన్యం
పెద్దపల్లి, వెలుగు:పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్నిర్వాసితులపై సింగరేణి యాజమాన్యం గురువారం రాత్రి దౌర్జన్యానికి దిగింది. అర్ధరాత్రి పూట అధ
Read Moreప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఎల్లమ్మ, పోచమ్మ తల్లులను వేడుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర
Read Moreసార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు
సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గుబావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా, శ్రీరాంపూర్, మందమర్రి, బెల
Read Moreఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు
పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో
Read Moreనెలరోజులుగా ఆస్పత్రుల పాలవుతున్న సింగరేణీయులు
సింగరేణి కాలనీల్లోని 50వేల ఇళ్లకు రంగు మారిన నీరు సరఫరా గోదావరి వాటర్లో ఐరన్ కంటెంట్ పెరిగినందునే అంటున్న సింగరేణి ఆఫీసర్లు అలాంటిదేమీ లేదంటున
Read Moreలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వివేక్ హాజరు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ధర్మారం మండలం గోపాల్ రావు పేటలో
Read Moreప్లాట్ల వేలంతో సర్కారుకు రూ.567 కోట్ల ఆమ్దానీ
అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వివరాలు వెల్లడించిన హెచ్ఎండీఏ అధికారులు హైదరాబాద్
Read More