
Peddapalli
బయటకు వచ్చారా.. డైరెక్ట్గా ఐసోలేషన్ సెంటర్కే
పెద్దపల్లి: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల
Read Moreప్రాణాలు నిలుపుతున్న‘కాకా’ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్
ప్రాణాలు నిలుపుతున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కాకా ఫౌండేషన్ ద్వారా హాస్పిటళ్లకు పంపిణీ మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ కోర్క
Read Moreకరోనా పేషెంట్లకు ‘కాకా’ ఫౌండేషన్ అండ
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఆరు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేత మంచిర్యాల, వెలుగు: కరోనా కష్టకాలంలో పేషెంట్లకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్
Read Moreకరోనా వచ్చిందని బస్సు కిందపడి ఆత్మహత్య
గోదావరిఖని, వెలుగు: కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ యువకుడు బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖ
Read Moreఆడపడచుతో గొడవ పడి పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న తల్లి
పెద్దపల్లి జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరి
Read Moreపెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య
పెద్దపల్లి: వృద్ధుడిని దారుణంగా చంపిన సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గోదావరిఖని , ప్రశాంత్ నగర్ కు చెందిన బండారి మెగిలి(68) ని గుర్తు తెల
Read Moreకేసీఆర్ దోపిడి.. మందుకు, స్టఫ్ కు కూడా సింగరేణి పైసలే
టీఆర్ఎస్ కు ఫైనాన్స్ సోర్స్ గా సింగరేణి మారిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సింగరేణి సొమ్మును కేసిఆర్ అక్రమంగా వాడుకుంటున్నాడన్నారు. సింగరేణి
Read Moreనేను వజ్రాన్ని.. ఎక్కడికీ పారిపోలె
ఎమ్మెల్యే శ్రీధర్బాబు డబ్బులిచ్చి ప్రచారం చేస్తున్నారు నన్ను లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నరు.. నేను ఆగను గాక ఆగను వామన్రావు హత్య కేసు
Read Moreనా కొడుకు, కోడలు హత్య వెనుక పుట్ట మధు ఉన్నడు
వామన్రావు తండ్రి కిషన్రావు ఆరోపణ ఊరిలో మాకు ఎలాంటి కక్షలు లేవు, శత్రువులు లేరు సుపారీ ఇచ్చి హత్యలు చేయించి ఇప్పుడు గ్రామ కక్షలు అంటున్నరని వెల్లడి
Read Moreఅడ్వకేట్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శీను అరెస్ట్
పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు శ
Read Moreఉదయం కేసీఆర్ బర్త్ డేలో.. మధ్యాహ్నం అడ్వకేట్ దంపతుల హత్యలో
రాష్టంలో టిఆర్ఎస్ పార్టీ ఆరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అడ్వాకేట్ దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమా
Read Moreలాయర్ల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యపై హైకోర్టు స్పందించింది. న్యాయవాదుల హత్యను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యోదంతంపై పూర్తి నివేది
Read More