pm modi
మోడీ రైతుల కష్టం, పెట్టుబడిని డబుల్ చేసిండు : కేటీఆర్
దేశంలో గత ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ మాత్రం లక్ష కోట్ల అప్పు చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రధానుల్లో
Read Moreసాగుకు మోడీ సబ్సిడీలు.. కేసీఆర్ ఎగనామాలు! : నరహరి వేణుగోపాల్ రెడ్డి
టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా ప్రకటించుకున్నప్పటి నుంచి మొన్నటి ఖమ్మం సభ దాకా దేశంలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ గురించి బాగా మాట్లాడుతున్నారు. కానీ
Read Moreఅండమాన్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లు
పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్, నికోబార్లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు. పరమవరి చక్ర విజేతలుగా పిలు
Read Moreమోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ ప్రశంసల జల్లు
లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలియోరియా ప్రశంసలు కురిపించారు. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో ఆయన మోడీకి మద్దతుగా నిలిచారు
Read Moreఅవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయాలు చేస్తుండు : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్
Read Moreయూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యుపీలో బీజేపీ ఓటమి తప్పదని అన్నా
Read Moreఅధికారంలోకొస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తం : అర్జున్ ముండా
పోడు భూముల సమస్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోడం సిగ్గుచేటని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష
Read Moreమోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. లింక్స్ తొలిగించాలన్న కేంద్రం
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ప్రధాని మోడీకి గుజరాత్ అల్లర్లకు ఉన్న సంబంధంపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. అయిత
Read Moreగద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ
Read Moreపరీక్షా పే చర్చ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్
పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ
Read Moreరిపబ్లిక్ డే వేడులకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవ
Read Moreబీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ ను ఎదుర్కోలేక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేతులు కలపాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, కాంగ్రెస్ ను బల
Read More












