
pm modi
భారత జీడీపీని 6.9శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోందని ప్రపంచబ్యాంకు మెచ్చుకుంది. జీడీపీ గ్రోత్రేటును పెంచింది.
Read Moreకేసీఆర్ తీరును ఖండించిన తరుణ్ చుగ్
జీ20పై ఆల్ పార్టీ మీటింగ్కు సీఎం రాకపోవడంపై తరుణ్ చుగ్ ప్రధానిపై ద్వేషం.. దేశంపై ద్వేషంగా మారుతున్నదని ఫైర్ హైదరాబాద్, వెలుగు: సీఎం క
Read Moreపార్లమెంట్లో నిరుద్యోగ, అధిక ధరలపై చర్చకు విపక్షాల డిమాండ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రక్షణమంత్రి, లోక్ సభ ఉపనాయ
Read Moreఅవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవితకు గుర్తింపు : బండి సంజయ్
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్
Read Moreకెమెరా ఫస్ట్.. ప్రధాని మోడీ ఫొటోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ సెటైర్లు వేసి, వార్తల్లో నిలిచారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ ఓటు వేసేంద
Read Moreఅంబేద్కర్ వర్థంతి : ప్రముఖుల నివాళులు
మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి
Read Moreపార్లమెంటు సమావేశాలపై కేంద్రం అఖిలపక్ష భేటీ
రేపట్నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధా
Read Moreజీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్లో ఆల్ పార్టీ సమావేశం
జీ 20 సదస్సుపై రాష్ట్రపతి భవన్లో ఆల్ పార్టీ సమావేశం ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, జగన్, చంద్రబాబు తదితరులు హాజరు ప్రగతిభవన్ కే
Read Moreమోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ
జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ
Read Moreబీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీ : ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాత
Read Moreనేడు జీ20 సమ్మిట్ పై అఖిలపక్ష భేటీ.. ఏపీ నుంచి జగన్, చంద్రబాబు
జీ20 సమ్మిట్ పై చర్చించేందుకు నేడు ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులకు ఆహ్వానం పంపార
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద స
Read Moreజీ–20 సమిట్ నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగబోయే జీ–20 సమిట్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖర
Read More