
pm modi
జనంలోకి వెళ్లి..ప్రజలకు అండగా ఉండండి
రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. తాను కూడా బీజ
Read Moreసింగరేణిని ప్రైవేటుపరం చేయం
హైదరాబాద్ /గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందంటూ హైదరాబాద్ నుంచి కొందరు వక్రబుద్ధితో తప్పుడు ప్రచారం
Read Moreఆర్ఎఫ్సీఎల్ రీఓపెన్ వెనక వివేక్ వెంకటస్వామి కృషి
హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్ఎఫ్సీఎల్)ని రీఓపెన్
Read Moreసింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న ప్రధాని
నన్ను ఎంత తిట్టినా భరిస్త.. ప్రజల జోలికి వస్తే మాత్రం సహించను: ప్రధాని మోడీ రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే మా కర్తవ్యం మూఢ
Read Moreబండి సంజయ్ను అభినందించిన ప్రధాని మోడీ
తెలంగాణ పర్యటనపై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బేగంపేటలో అడుగుపెట్టినప్పటి నుంచి.. రామగుండం ఎరువుల ఫ్
Read Moreమోడీజీ.. మా చెవిలో ఇంకెన్ని పూలు పెడ్తరు?: షర్మిల
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణ అంతటా కమలం వికసిస్తుంది అంటున్న
Read Moreప్రధాని కండ్లల్లో సంతోషం కనిపించింది: వివేక్ వెంకట స్వామి
ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటన విజయవంతమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకట స్వామి అన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూసిన ప్రధాని క
Read Moreబీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతరు కానీ పని చెయ్యరు : కవిత
రాష్ట్రానికి ప్రధాని మోడీ మరోసారి ఉత్త చేతులతో వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖాళీ చేతులతో వచ్చి మోడీ ఉత్త మాటలు చెబుతున్
Read Moreసింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు: మోడీ
సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాత
Read MoreRFCL ను ప్రారంభించిన ప్రధాని మోడీ
రాష్ట్ర ప్రజల కల సాకారం అయింది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్
Read Moreఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు : కిషన్ రెడ్డి
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు డబుల్ అయ్యాయని, ఇది తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరో బహుమతి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్
Read Moreమోడీకి ఘన స్వాగతం పలికిన బీజేపీ లీడర్లు
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ముగించుకుని.. హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి.. గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కి
Read Moreప్రత్యేక హోదా పై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్
పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఇ
Read More