pm modi
వరంగల్ – కరీంనగర్ హైవే పనులపై బండి సంజయ్ సమీక్ష
వరంగల్ – కరీంనగర్ హైవే నిర్మాణ పనులు ప్రారంభించడానికి కావలసిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. నేషనల
Read Moreవందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ లో హౌరా నుంచి న్యూ జల్పాయ్ గురి వరకు ఈ రైలు ప
Read Moreముగిసిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్ కు త
Read Moreమల్కాజిగిరిలో 24వ జన్ ఔషధి కేంద్రం
ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ ఇన్ చార్జి మురళీధర్ రావు మల్కాజిగిరి,వెలుగు: బీజేపీ రాష్ట్ర కన్వీనర్, ఎక్స్ సర్వీస్మెన్ గోపు రమణా రె
Read More8 నెలల్లో ఎన్నికలు రావొచ్చు.. రెడీగా ఉండండి: బీఎల్ సంతోష్
రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని.. మిషన్ 90 పై ఫోకస్ చేయండంటూ బీజేపీ నేతలకు బీఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని
Read Moreరేపు పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల
Read More119 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పాలక్ల నియామకం
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిం
Read Moreనిలకడగా ప్రధాని మోడీ తల్లి ఆరోగ్యం : డాక్టర్లు
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్లోని UN మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర
Read Moreప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్ రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్ ఇవ్వాలని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు వినతి అనుమతులు లేకుండా
Read Moreతెలంగాణ డిస్కమ్ల నుంచి 6వేల కోట్లు ఇప్పించండి .. ప్రధానికి సీఎం జగన్ అభ్యర్ధన
8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీని సీఎం జగన్ అభ్యర్థించారు. టీఎస్ డిస్కమ్లు తమ రాష
Read Moreతల్లిని చూసేందుకు దవాఖానాకు మోడీ
అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో ఆమ
Read Moreఅనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన మోడీ తల్లి
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య
Read Moreప్రహ్లాద్ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు గాయాలు
మైసూరు: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది
Read More












