pm modi

దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేరులు పారాయి: ప్రధాని మోడీ

2004 నుంచి 2014 వరకు  దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎన్నో భారీ స్కాంలు జరిగాయని విమర్శించారు. ఆ దశాబ్దం అవినీతి

Read More

కేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల నిధుల వాటా తగ్గిందని అన్నారు. కేంద్రం

Read More

టర్కీ, సిరియాలో భూకంపం..మోడీ కన్నీరు

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం మృతులకు సంతాపం తెలుపుతూ కన్నీళ్లు పెట

Read More

మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీ, అదానీకి మధ్య ఉన్న సంబంధమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశమంతా అదానీ సక్కెస్ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకుంటోందని

Read More

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ప్రారంభం

బెంగళూరు : దేశ రక్షణలో హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. హెచ్​ఏఎల్ హెలికాప్టర్ మాన్యుఫాక

Read More

గ్యాస్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్‌‌‌‌‌‌‌‌కూ బోలెడు అవకాశాలున్నాయి

బెంగళూరు: దేశంలో  ఆయిల్‌‌‌‌‌‌‌‌, గ్యాస్  నిల్వలను అన్వేషించేందుకు,  వెలికితీసేందుకు గ్లోబల

Read More

టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2,600 మంది మృతి

అంకారా/అజ్మరిన్  : టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సోమవా

Read More

కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాన

Read More

వచ్చే ఐదేళ్లకు ఈ బడ్జెట్ గట్టి పునాది వేస్తుంది : వినోద్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కొనియాడారు. హరీశ్ రావు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని మెచ్చుకు

Read More

అసెంబ్లీ సమావేశాలు మోడీని తిట్టడానికి, నిందలు వేయడానికే : ఎంపీ లక్ష్మణ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు కేంద్రంపై ఆరోపణలు చేశారన్న

Read More

కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా

దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతా

Read More

మోడీ ఫ్రెండ్ అయినందుకే చర్చ జరగనిస్తలేరు : కేకే

అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్ర

Read More

అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పు తెస్తం: కేసీఆర్

దేశంలో మార్పు రావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని చెప్పారు. దేశంలో అవసరా

Read More