గవర్నర్ ఢిల్లీ టూర్

గవర్నర్ ఢిల్లీ టూర్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ టూర్​లో భాగంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాను కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కేంద్రానికి ఆమె నివేదిక సమర్పించ నున్నట్లు సమాచారం. 

ఇటీవల రాష్ట్ర మంత్రులు చేసిన విమర్శలు, రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ALSO READ :డిఫెన్స్​ ఆఫీసర్ ​భూమిపై ఎంపీపీ భర్త కన్ను