
POLICE
చరాస్ పేస్ట్ .. చటాక్ రూ.20 వేలు!
హాష్ ఆయిల్ 5 ఎంఎల్ రూ. 7 వేలు గంజాయి నుంచి తయారీ యాదాద్రిలో జోరుగా సాగుతున్న దందా వారం కింద హాష్ అయిల్తో పట్టుబడిన ఇ
Read Moreప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం.. జీవో నం. 46ను రద్దు చేయాండి..
ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతాం సారూ.. 46 జీవోను రద్దు చేయాండి అంటూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా లో జీవో 46
Read Moreకట్టెలు కొట్టడానికి పోయి చనిపోయాడు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావితండ గ్రామంలో విషాదం నెలకొంది. బండరాయి మీద పడి రమావతు శ్రీను(43) చనిపోయాడు. నిన్న రాచకొండలో
Read Moreటీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. ఏఈఈ ఫలితాలు వెల్లడించాలని డిమాండ్
హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏఈఈ పరీక్ష నిరహించి నెలలు గడుస్తున్నా రిజల్ట్ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
Read Moreరియల్ దందా కోసం గన్ కొని పోలీసులకు అడ్డంగా దొరికిండు
నిందితుడు ముస్తాబాద్ వాసి జగిత్యాల జిల్లా మల్యాలలో పట్టివేత మల్యాల, వెలుగు : రియల్ ఎస్టేట్ దందాలో ప
Read Moreహైదరాబాద్లో బాలిక మిస్సింగ్
బషీర్ బాగ్, వెలుగు : బాలిక మిస్సింగ్ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. తిలక్ నగర్ లో ఉండే సోమయ్య ఓ అపార్ట్ మెంట్ లో వాచ్మన్ గా పనిచేస్తున్నాడు. అతడ
Read Moreకూల్చివేతలు, బెదిరింపులపై.. జడ్జీలు వాయిస్ వినిపించాలి: సీజే చంద్రచూడ్
కేసు ఎవరిదైనా ప్రజలకు న్యాయం చేయాలి సమస్యలుంటే వ్యక్తిగతంగా కలిస్తే పరిష్కరిస్త న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను జడ్జిలు బలోపేతం చేయాలని, చట్టపరమ
Read Moreక్యూనెట్ వి ఎంపైర్ ప్రమోటర్ అరెస్టు
బెంగళూరులో పట్టుకున్న పోలీసులు ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్
Read Moreశ్రీ చైతన్య కాలేజ్పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ నాయకులు
శ్రీ చైతన్య కాలేజ్ గేటు ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి గౌతమ్ మృతిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. క
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తుండని.. భర్తను చంపించిన భార్య
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించిందో భార్య. గత శనివారం జిల్లాలోని పొడిచేడ
Read Moreబాలికపై అత్యాచారం
జీడిమెట్ల, వెలుగు: బాలికపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreవీసా రాలేదని యువకుడు సూసైడ్
కంది, వెలుగు: యూకే వెళ్లేందుకు వీసా రాలేదని సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంద్రకరణ్ పీఎస్ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కంది మ
Read Moreపోలీస్ అధికారులకు డీజీపీ సన్మానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని డీజీపీ అంజనీకుమార్&z
Read More