POLICE

కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ఓ యువతి దుర్గం చెరువులోకి దూకింది. ఇది గమనించిన

Read More

కిడ్నాప్, అత్యాచారం కేసులో మాజీ సీఐకి బెయిల్

కిడ్నాప్, అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన మాజీ సీఐ నాగేశ్వరరావుకు హైకోర్టు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తును సమర్పించాలని

Read More

దొంగలను పట్టుకునే క్రమంలో ... పోలీసుల కాల్పులు

పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా మద్నూర్​మండలంలో సోమవారం రాత్రి పశువుల దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరప

Read More

ఢిల్లీ, నార్త్​ ఇండియా కేంద్రంగా సైబర్​ నేరాలు

హైదరాబాద్, వెలుగు: ప్రజలను మోసం చేసి రూ. వేల కోట్లు కొల్లగొడుతున్న విదేశీ సైబర్​నేరగాళ్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతున్నారు. టూరి

Read More

75 మంది మృతి ... 1,200 మంది అరెస్టు

ఇరాన్​లో ఆగని ఆందోళనలు..  75 మంది మృతిa ఇప్పటి వరకు 1,200 మంది అరెస్టు టెహ్రాన్: ఇరాన్ లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. గత పద

Read More

జీడిమెట్లలో సైకో వీరంగం..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలో  సైకో బీభత్సం సృష్టించాడు. అర్థరాత్రి వివేకానంద నగర్ ప్రాంతంలో పలు ఇండ్లమ ముం

Read More

రాచకొండ సీపీ ఫోటోతో ఫేక్ వాట్సాప్

రాచకొండ : సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ డీపీని క్రియేట్ చేశారు. ఆ నంబర్ నుంచి ప్ర

Read More

రూ. 1500 టికెట్ @ రూ.6వేలు.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ

Read More

‘కల్యాణ లక్ష్మి’ వస్తలేదన్నందుకు.. ఊగిపోయిన ఎమ్మెల్యే

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పిలిపించి అతడిని వెంటనే లోపల వేయించం

Read More

సిటీలో ఆసీస్ క్రికెటర్ల షాపింగ్

హైదరాబాద్ జీవీకే మాల్ లో నిన్న రాత్రి ఆస్ట్రేలియా ఆటగాళ్లు సందడి చేశారు.  ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌.. సహచర ఆటగాళ్లత

Read More

పబ్ ల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలగొద్దు

హైదరాబాద్: చిన్న పిల్లలను పబ్స్ లోకి అనుమతిస్తే కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. పబ్బుల యాజమాన్యాలతో శనివారం ఆయన

Read More

ఎవడ్రా 24 గంటలు కరెంట్ ఇచ్చేది

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన సభలో.. మంత్రి జగదీష్ రెడ్డి, బీజేపీ డైరెక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్

Read More

పోలీసుల నిఘా..బెదిరింపులకు భయపడం

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలపై పోలీస్ శాఖ నిఘా పెంచింది. పేస్కేల్, అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వ

Read More